Breaking
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
- తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించండి
- 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్రబాబు
- హిందూత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు
- అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం
- పాలనా పరంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హరీశ్ రావు
- వరల్డ్ కప్ ఫైనల్ కోసం భారత్ సన్నద్దం
Browsing Category
Culture
Culture
శ్రీకాళహస్తిలో శివ భక్తులపై లాఠీఛార్జి అబద్దం
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తి దేవాలయం లో శివరాత్రి నాడు శివ స్వామి భక్తుల పై పోలీసు లు లాఠీచార్జీ అని సోషియల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. సోమవారం ఎస్పీ మీడియాతో…
Read more...
Read more...
మే నెల దర్శన కోటా టీటీడీ రిలీజ్
తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సోమవారం మే నెల దర్శనం కోటాకు సంబందించి వెల్లడించింది. 2026 మే నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల…
Read more...
Read more...
భక్త జన సందోహం భోగితేరు ఊరేగింపు ఉత్సవం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉదయం 6…
Read more...
Read more...
శ్రీకాళహస్తి ఆలయాన్ని అభివృద్ది చేస్తాం
భక్తుల కోరిక మేరకు త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శిస్తానని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు కచ్చితంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటానని అన్నారు. శివరాత్రికి రెండు…
Read more...
Read more...
స్వర్ణరథంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి కటాక్షం
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలలో భాగంగా ఆ దేవ దేవుడు, శ్రీ…
Read more...
Read more...
మహా శివ రాత్రి కోసం శ్రీశైలంలో భారీ భద్రత
మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా శ్రీశైలం భక్త భాంధవులతో నిండి పోతోంది. ప్రతి రోజూ వేలాది మంది తరలి వస్తున్నారు తండోప తండాలుగా . ఇప్పటికే రాష్ట్ర సర్కార్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయినా చెదురు…
Read more...
Read more...
సచ్చిదానంద సరస్వతి బ్రహ్మైక్యం జగన్ రెడ్డి సంతాపం
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తుని తపోవనం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు బ్రహ్మైక్యం చెందడంపై స్పందించారు. ఆయన లేక పోవడం పట్ల సంతాపం తెలిపారు. ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు…
Read more...
Read more...
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి గరుడ సేవ
శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజ రాజులు…
Read more...
Read more...
బ్రహ్మోత్సవాలలో భక్తులకు అన్నప్రసాదాలు
శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేస్తుండగా, వారి సౌకర్యార్థం టీటీడీ దాతల సహకారంతో ప్రతిరోజూ రుచికరమైన అన్నప్రసాదాలను నిరంతరాయంగా…
Read more...
Read more...
శ్రీశైలానికి పోటెత్తిన శివ స్వాములు
మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా భారీ ఎత్తున భక్తులు శ్రీశైలం క్షేత్రానికి రానున్నారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు నంద్యాల ఎస్పీ . గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం నందు ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు…
Read more...
Read more...