Breaking
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసన సభలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నియమ నిబంధనలను అనుసరించే విద్యుత్ పంపిణీ లైన్లు వేస్తున్నామని చెప్పారు. విద్యుత్…
Read more...
Read more...
వ్యవసాయ రంగంలో ఏఐ అమలు భేష్
బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఏపీ రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులతో సంభాషించారు. పాలనలో…
Read more...
Read more...
చంద్రబాబు నాకు ఓల్డ్ ఫ్రెండ్ : బిల్ గేట్స్
బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆసక్తికర , సరదా వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సోమవారం ఏపీని దర్శించారు బిల్ గేట్స్. తనకు గ్రాండ్ వెల్ కం లభించింది. ఈ సందర్బంగా సెక్రటేరీయేట్లోని…
Read more...
Read more...
22.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. మత్స్య విశ్వ విద్యాలయం ప్రధాన లక్ష్యం మత్స్య ఆక్వా సాగు రంగాలలో నాణ్యమైన వృత్తిపర విద్యను అందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం. రాష్ట్రంలో ఆర్ఎస్కే లకు సాంకేతిక సాయం అందించడం…
Read more...
Read more...
2.65 లక్షల ఎకరాలలో పశుగ్రాసాల అభివృద్ది
ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. తాజా బడ్జెట్ లో పశు పోషణకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.…
Read more...
Read more...
ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్
ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సోమవారం సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు,…
Read more...
Read more...
బహుళ సౌకర్య కేంద్రాలుగా సహకార సంఘాలు
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2021 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో (PACS) 2017 సంఘాలు 62.34 కోట్ల రూపాయల వ్యయంతో వ-PACS గా మార్పు చెందాయన్నారు. ఇవి డిజిటల్ విధానంలో రోజు వారీ లావాదేవీలను…
Read more...
Read more...
జనసేన పార్టీ సభ్యత్వానికి పవన్ రూ. 2 కోట్లు విరాళం
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన ప్రకటన చేశారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా తన…
Read more...
Read more...
వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా రాష్ట్ర బడ్జెట్
ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు. ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ఉండడం పట్ల ధన్యవాదాలు…
Read more...
Read more...
రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలా ఆర్థిక బడ్జెట్
ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-2027 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన ఆర్థిక బడ్జెట్ అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన…
Read more...
Read more...