Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
NEWS
NEWS
డయేరియా , కల్తీ పాల వ్యవహారంపై సీఎం సీరియస్
శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. రెండు…
Read more...
Read more...
మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అరెస్ట్ తప్పదా..?
మాజీ కేంద్ర మంత్రి పి . చిదంబరం అరెస్ట్ కాక తప్పదా. ఆ దిశగా ఈడీ రంగంలోకి దిగింది.
ఎయిర్సెల్ మాక్సిస్ డీల్లో మనీలాండరింగ్ నేరానికి సంబంధించి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్ర కాంపిటెంట్ అథారిటీ నుండి అందుకున్న ప్రాసిక్యూషన్ మంజూరు…
Read more...
Read more...
దళితులు ఉన్నత పదవులు అధిరోహించాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్ లలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. సివిల్స్ పరీక్షలతో పాటు గ్రూప్ –1, గ్రూఫ్–2…
Read more...
Read more...
తెలుగు తల్లికి జలహారతి ఇస్తాం : సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. గురువారం శాసన సభ వేదికగా ఆయన ప్రసంగించారు. సాగు నీటి రంగంపై ప్రసంగించారు. సాగు నీటి రంగానికి సంబంధించి మిగిలి పోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2047…
Read more...
Read more...
తెలంగాణలో భారీ ఎత్తున ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరంగా మరింత పట్టు సాధించేందుకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఎడా పెడా ఏఐఎస్ లకు స్థాన చలనం కలిగింది. 1995 బ్యాచ్ కు చెందిన సంజయ్ కుమార్ ను పరిశ్రమల శాఖ నుంచి పీఆర్ , ఆర్డీ శాఖ స్పెషల్…
Read more...
Read more...
ధర్మవరం మెగా క్లస్టర్ తో మహిళలకు ఉపాధి
ధర్మరంలో రూ.38.03 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ క్లస్టర్ ఏర్పాటుతో 22 వేల మంది మహిళలకు లబ్ది కలగనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. అనంతపురం నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు…
Read more...
Read more...
మార్చి 1న తమిళనాడుకు ప్రధాని మోదీ
దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. మార్చి 1వ తేదీన అధికారికంగా జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ప్రధాని ఫిబ్రవరి 28వ తేదీన రాత్రికి చెన్నైకి చేరుకుంటారు. దక్షిణ…
Read more...
Read more...
ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ కు నోటీస్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బీఎస్ఎన్ఎల్) డైరెక్టర్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రయాగ్ రాజ్ ప్రోటోకాల్ వివాదం పై రాద్దాంతం చోటు చేసుకుంది. ఈమేరకు కేంద్ర సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి తక్షణమే నివేదిక ఇవ్వాల్సిందిగా…
Read more...
Read more...
ఏపీలో 1000కి పైగా ఆధునిక గోడౌన్ల నిర్మాణం
ఏపీలో 1000కి పైగా ఆధునిక గోడౌన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. శాసన మండలిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బహుళార్థ సాధక సౌకర్య కేంద్రాలు…
Read more...
Read more...
దంపతులకు మరణశిక్ష విధించిన యూపీ పోక్సో కోర్టు
ఉత్తర ప్రదేశ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 33 మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా వీడియోలు తీయడం, ఫొటోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారు మాజీ ఇంజనీర్ దంపతులు. ఇందుకు సంబంధించి కేసు నమోదైంది. శనివారం కోర్టు…
Read more...
Read more...