Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
NEWS
NEWS
ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి హౌస్ అరెస్ట్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఎవరు ఏం చేశారంటూ కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే తేల్చుకుందాం రా అని ప్రశ్నించారు.…
Read more...
Read more...
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు
కాంగ్రెస్ అగ్ర నాయకుడు , లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం మరాఠా లోని బివాండి కోర్టుకు హాజరయ్యారు. ఆయనపై పరువు నష్టం చెల్లించాలని కోరుతూ కేసు దాఖలు చేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. కేసులో భాగంగా కొత్త…
Read more...
Read more...
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో…
Read more...
Read more...
ఏపీ శాసన మండలిలో లడ్డూ వివాదం గందరగోళం
ఏపీ కౌన్సిల్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంశంపై వివరణాత్మక చర్చకు అనుమతించాలని వైఎస్ఆర్సిపి చైర్మన్ను పదేపదే అభ్యర్థించింది. వైఎస్ఆర్సిపి సభ్యుల ప్రవర్తనను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా పరిగణించారు. తిరుమల తిరుపతి…
Read more...
Read more...
50 మందిని సురక్షితంగా బయటకు తెచ్చిన డీఆర్ ఎఫ్
పెను ప్రమాదాన్ని హైడ్రా తప్పించింది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వరా మంటలను క్షణాళ్లో నియంత్రించి అందులో చిక్కుకున్న50 మందికి పైగా ఉన్నవారిని హైడ్రా శుక్రవారం కాపాడింది. అమీర్పేటలోని ఆదిత్య ఎన్క్లేవ్లోని నీలగిరి బ్లాక్ గ్రౌండ్…
Read more...
Read more...
శ్రీలంకతో భారతదేశం బంధం బలోపేతం
శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో శుక్రవారం భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇండియా ఏఐ ఇంపాక్ట్ 2026 సదస్సులో ఈ ఇద్దరు కీలక నేతలు పాల్గొన్నారు. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఏఐ శాసిస్తోందని , ఈ టెక్నాలజీని…
Read more...
Read more...
వెంకన్నఆగ్రహానికి గురికాక తప్పదు : సవిత
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంకన్న ఫొటోలను సభలో విచ్చలవిడిగా పడేసి అపచారానికి పాల్పడ్డారని, ఆ కలియుగ దైవం ఆగ్రహానికి…
Read more...
Read more...
ఏపీని క్వాంటం, ఏఐ హబ్ గా తీర్చిదిద్దుతాం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని క్వాంటం, ఏఐ హబ్ గా మారుస్తామని అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొన్నారు. పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సదస్సులో ఐబీఎం సహా వివిధ…
Read more...
Read more...
100 రోజుల పని కల్పించని కేంద్ర సర్కార్
మోదీ సర్కార్ కార్పొరేట్లకు వంతం పాడుతూ కీలకమైన జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడి చేందుకు ప్రయత్నం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA)…
Read more...
Read more...
పెట్టుబడి ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన…
Read more...
Read more...