Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
Trending
Trending NEWS
సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్
ఐసీసీ టోర్నమెంట్ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్ రేపు జరగనుంది. ఇప్పటికే భారత్, జింబాబ్వే జట్లు ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ఇప్పటికే తీవ్ర నిరాశకు గురి చేశారు అభిషేక్ శర్మ, ఇతర బౌలర్లు. దీంతో…
Read more...
Read more...
ఆటగాళ్ల ఆటతీరుపై గౌతం గంభీర్ అసంతృప్తి
తమిళనాడులో క్రికెట్ ఫీవర్ అలుముకుంది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ కు వేదిక కానుంది రాష్ట్ర రాజధాని చెన్నై లోని స్టేడియం. ఇదిలా ఉండగా సూపర్ -8లో భాగంగా భారత జట్టు జింబాబ్వేతో ఆడనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్…
Read more...
Read more...
కీలక మ్యాచ్ లకు వేదిక కానున్న కోల్ కతా
ఐసీసీ టోర్నీలో భాగంగా కీలకమైన మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. దాయాది పాకిస్తాన్ జట్టు ఒకవేళ సెమీ ఫైనల్ లేదా ఫైనల్ కు చేరుకుంటే కచ్చితంగా ఇండియాలోని కోల్ కతా, అహ్మదాబాద్ లో ఆడాల్సి ఉంటుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎలా…
Read more...
Read more...
టీమిండియాపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్
ఐసీసీ టి20 టోర్నమెంట్ లో ఊహంచని రీతిలో బిగ్ షాక్ తగిలింది దక్షిణాఫ్రికా చేతిలో. ఏకంగా 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా అసలైన కీలక మ్యాచ్ ఈనెల 26న గురువారం జరగనుంది. విచిత్రం ఏమిటంటే ఈ మ్యాచ్ అత్యంత కీలకం. దీంతో…
Read more...
Read more...
ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ కు నోటీస్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బీఎస్ఎన్ఎల్) డైరెక్టర్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రయాగ్ రాజ్ ప్రోటోకాల్ వివాదం పై రాద్దాంతం చోటు చేసుకుంది. ఈమేరకు కేంద్ర సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి తక్షణమే నివేదిక ఇవ్వాల్సిందిగా…
Read more...
Read more...
కీలక మ్యాచ్ లో ఆడనున్న సంజు శాంసన్
అందరి కళ్లు ఇప్పుడు రేపు జింబాబ్వేతో జరిగే కీలక మ్యాచ్ పైనే ఉన్నాయి. దీనికి కారణం భారత జట్టు ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. ఈసారి కూడా టైటిల్ ఫెవరేట్ గా ఉన్నప్పటికీ టీమిండియా ఆశించిన మేర రాణించడం లేదు. టోర్నీలో భాగంగా…
Read more...
Read more...
దంపతులకు మరణశిక్ష విధించిన యూపీ పోక్సో కోర్టు
ఉత్తర ప్రదేశ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 33 మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా వీడియోలు తీయడం, ఫొటోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారు మాజీ ఇంజనీర్ దంపతులు. ఇందుకు సంబంధించి కేసు నమోదైంది. శనివారం కోర్టు…
Read more...
Read more...
సంజు శాంసన్ ఎంపికపై గౌతమ్ గంభీర్ మౌనం
కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ను టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగే కీలక మ్యాచ్ లో ఆడిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఇంకా మౌనం వహించడం పట్ల హెడ్ కోచ్ గౌతం గంభీర్ పై…
Read more...
Read more...
ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి హౌస్ అరెస్ట్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఎవరు ఏం చేశారంటూ కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే తేల్చుకుందాం రా అని ప్రశ్నించారు.…
Read more...
Read more...
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు
కాంగ్రెస్ అగ్ర నాయకుడు , లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం మరాఠా లోని బివాండి కోర్టుకు హాజరయ్యారు. ఆయనపై పరువు నష్టం చెల్లించాలని కోరుతూ కేసు దాఖలు చేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. కేసులో భాగంగా కొత్త…
Read more...
Read more...