Supreme Court IOA : నిర్వాహకుల కమిటీపై సుప్రీంకోర్టు నిషేధం
ఐఓసీని స్వాధీనం చేసుకోకుండా చర్య
Supreme Court IOA : సుప్రీంకోర్టు సంచలన ప్రకటన చేసింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (సిఓఏ) ను స్వాధీనం చేసుకోకుండా నిర్వాహకుల ప్యానెల్ ను కోర్టు నిలిపి వేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారించింది గురువారం. సీఓఏ క్రీడా సంస్థను నిర్వహిస్తే అంతర్జాతీయ ఈవెంట్ లలో పాల్గొనే అన్ని అవకాశాలను భారత దేశం కోల్పోయే అవకాశం ఉందంటూ ఐఓఏ చేసిన అప్పీలును స్వీకరించింది.
ఐఓఏ సమర్పణను ఎస్సీ ఉదహరించింది. ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఇచ్చిన ఉత్తర్వులపై యథాతథ స్థితిని కొనసాగిస్తూ భారత ఒలింపిక్ సంఘం బాధ్యతలు చేపట్టకుండా అడ్మినిస్ట్రేటర్ల కమిటీ ని సుప్రీంకోర్టు ఇవాళ నిషేధించింది.
ఒలింపిక్ గేమ్స్ , ఇతర అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయే అన్ని అవకాశాలు ఉన్నాయని ఐఓఏ సమర్పించింది. వ్యక్తీకరించిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని స్టేటస్ కో కొనసాగించాలని స్పష్టం చేసింది ధర్మాసనం.
ఇందులో భాగంగా సీఓఏకి ఎట్టి పరిస్థితుల్లో బాధ్యతలు అప్పగించ బోమంటూ స్పష్టం చేసింది. న్యాయవాది , క్రీడా కార్యకర్త రాహుల్ మెహ్రా లేక పోవడంతో ఈ ఉత్తర్వు జారీ చేశారు.
డిసెంబర్ నుండి ఆలస్యమయ్యే ఎన్నికలను నిర్వహించేందుకు ఐఓఏ బిడ్ పై(Supreme Court IOA) విరుచుకు పడింది. దీనిపై సోమవారం మరోసారి అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
ఐఓఏకి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుపై అప్పీలును అత్యవసరంగా విచారించారు. జూలై 16న జాతీయ క్రీడా కోడ్ కు అనుగుణంగా దాని రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు సీఓఏని నియమించారు.
Also Read : వీరుడికి సలాం నేతాజీకి లాల్ సలాం
