Breaking
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
- తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించండి
- 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్రబాబు
- హిందూత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు
- అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం
- పాలనా పరంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హరీశ్ రావు
- వరల్డ్ కప్ ఫైనల్ కోసం భారత్ సన్నద్దం
Browsing Category
Telangana
Telangana NEWS
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిహారం అందజేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చెక్కులను అందించారు.…
Read more...
Read more...
హైడ్రా ఫోన్ ఇన్కు 28 కాల్స్ : కమిషనర్
హైదరాబాద్ లోని చెరువుల్లోకి మురుగు నీరు భారీగా వచ్చి చేరుతోంది. చెరువులు దుర్గంధ భరితంగా మారాయి. గుర్రపు డెక్క వ్యాపించి దోమలకు కేంద్రాలుగా నగరంలోని చెరువులు మారాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువుల జాబితాలో మా ప్రాంత చెరువును…
Read more...
Read more...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా సేవకు, అభివృద్ధి ప్రణాళికల అమలుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం రూపొందించబోతోంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యచరణకు సిద్ధమవుతోంది.. ఈ కార్యచరణపై దిశానిర్దేశం…
Read more...
Read more...
జెఎన్జె జర్నలిస్టులకు సర్కార్ తీపి కబురు
తెలంగాణ సర్కార్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి . గత రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జవహర్లాల్ నెహ్రు జర్నలిస్టు…
Read more...
Read more...
దళితులు ఉన్నత పదవులు అధిరోహించాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్ లలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. సివిల్స్ పరీక్షలతో పాటు గ్రూప్ –1, గ్రూఫ్–2…
Read more...
Read more...
తెలంగాణలో భారీ ఎత్తున ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరంగా మరింత పట్టు సాధించేందుకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఎడా పెడా ఏఐఎస్ లకు స్థాన చలనం కలిగింది. 1995 బ్యాచ్ కు చెందిన సంజయ్ కుమార్ ను పరిశ్రమల శాఖ నుంచి పీఆర్ , ఆర్డీ శాఖ స్పెషల్…
Read more...
Read more...
ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి హౌస్ అరెస్ట్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఎవరు ఏం చేశారంటూ కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే తేల్చుకుందాం రా అని ప్రశ్నించారు.…
Read more...
Read more...
50 మందిని సురక్షితంగా బయటకు తెచ్చిన డీఆర్ ఎఫ్
పెను ప్రమాదాన్ని హైడ్రా తప్పించింది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వరా మంటలను క్షణాళ్లో నియంత్రించి అందులో చిక్కుకున్న50 మందికి పైగా ఉన్నవారిని హైడ్రా శుక్రవారం కాపాడింది. అమీర్పేటలోని ఆదిత్య ఎన్క్లేవ్లోని నీలగిరి బ్లాక్ గ్రౌండ్…
Read more...
Read more...
ఖర్గే సారథ్యంలో సీఎం, మంత్రుల భేటీ
పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు సారథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్…
Read more...
Read more...
33 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎస్ ఆదేశాల మేరకు గురువారం రూ. 5.80 కోట్లు మంజూరు…
Read more...
Read more...