Browsing Category

Sports

Sports

టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ వెస్టిండీస్ ఇంటికి

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. త‌ను ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. ప‌రుగుల కంటే త‌న‌కు దేశం ముఖ్య‌మ‌ని, జెర్సీ ధ‌రించ‌డం త‌న‌కు ఎన‌లేని బ‌లాన్ని ఇస్తుంద‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించాడు. అందుకు అనుగుణంగానే…
Read more...

సంజూ శాంస‌న్ షాకింగ్ కామెంట్స్

కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ను తాజాగా భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌న ప‌ర్ ఫార్మెన్స్ గురించి ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు కొన‌సాగుతుండడంపై ఆస‌క్తిక‌ర…
Read more...

సెమీస్ ఆశ‌లు సజీవం ఇండియా ఘ‌న విజ‌యం

చెన్నై వేదిక‌గా గురువారం జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఎట్ట‌కేల‌కు సమిష్టిగా రాణించింది. అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితిలో 72 ప‌రుగుల తేడాతో ప్ర‌త్య‌ర్తి జింబాబ్వేను ఓడించింది. సెమీ ఫైన‌ల్ కు చేరుకునేందుకు…
Read more...

చెల‌రేగిన బ్యాట‌ర్లు భార‌త్ భారీ స్కోరు

చావో రేవో తేల్చు కోవాల్సిన స‌మ‌యంలో సూర్య కుమార్ యాద‌వ్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు భారీ స్కోరు సాధించింది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా సూప‌ర్ 8 కింద జింబాబ్వేతో జ‌రిగిన పోరులో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు బ్యాట‌ర్లు. తొలుత మైదానంలోకి…
Read more...

సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్

ఐసీసీ టోర్న‌మెంట్ లో భాగంగా అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ రేపు జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే భార‌త్, జింబాబ్వే జ‌ట్లు ఎవ‌రికి వారే ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ఇప్ప‌టికే తీవ్ర నిరాశ‌కు గురి చేశారు అభిషేక్ శ‌ర్మ‌, ఇత‌ర బౌల‌ర్లు. దీంతో…
Read more...

ఆట‌గాళ్ల ఆట‌తీరుపై గౌతం గంభీర్ అసంతృప్తి

త‌మిళ‌నాడులో క్రికెట్ ఫీవ‌ర్ అలుముకుంది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది రాష్ట్ర రాజ‌ధాని చెన్నై లోని స్టేడియం. ఇదిలా ఉండ‌గా సూప‌ర్ -8లో భాగంగా భార‌త జ‌ట్టు జింబాబ్వేతో ఆడ‌నుంది. ఇప్ప‌టికే నాలుగు మ్యాచ్…
Read more...

కీల‌క మ్యాచ్ ల‌కు వేదిక కానున్న కోల్ క‌తా

ఐసీసీ టోర్నీలో భాగంగా కీల‌క‌మైన మ్యాచ్ లు కొన‌సాగుతున్నాయి. దాయాది పాకిస్తాన్ జ‌ట్టు ఒక‌వేళ సెమీ ఫైన‌ల్ లేదా ఫైన‌ల్ కు చేరుకుంటే క‌చ్చితంగా ఇండియాలోని కోల్ క‌తా, అహ్మదాబాద్ లో ఆడాల్సి ఉంటుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎలా…
Read more...

టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్

ఐసీసీ టి20 టోర్న‌మెంట్ లో ఊహంచ‌ని రీతిలో బిగ్ షాక్ త‌గిలింది ద‌క్షిణాఫ్రికా చేతిలో. ఏకంగా 76 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. టీమిండియా అస‌లైన కీల‌క మ్యాచ్ ఈనెల 26న గురువారం జ‌ర‌గ‌నుంది. విచిత్రం ఏమిటంటే ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం. దీంతో…
Read more...

కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్

అంద‌రి క‌ళ్లు ఇప్పుడు రేపు జింబాబ్వేతో జ‌రిగే కీల‌క మ్యాచ్ పైనే ఉన్నాయి. దీనికి కార‌ణం భారత జ‌ట్టు ఇప్ప‌టికే డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉంది. ఈసారి కూడా టైటిల్ ఫెవ‌రేట్ గా ఉన్న‌ప్ప‌టికీ టీమిండియా ఆశించిన మేర రాణించ‌డం లేదు. టోర్నీలో భాగంగా…
Read more...

సంజు శాంస‌న్ ఎంపిక‌పై గౌత‌మ్ గంభీర్ మౌనం

కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ను టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా ఆదివారం గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగే కీల‌క మ్యాచ్ లో ఆడిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. దీనిపై ఇంకా మౌనం వ‌హించ‌డం ప‌ట్ల హెడ్ కోచ్ గౌతం గంభీర్ పై…
Read more...