Breaking
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
- తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించండి
- 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్రబాబు
- హిందూత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు
- అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం
Browsing Category
Trending
Trending NEWS
నాయుడు రసికుడే రాజీనామా చేయాల్సిందే
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుత టీటీడీ చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై, అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా…
Read more...
Read more...
ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖమేనీ ఖతం
ఇరాన్ దేశానికి కోలుకోలేని షాక్ తగిలింది. నిన్నటి దాకా అమెరికా, ఇజ్రాయెల్ తో ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఖతం అయ్యాడు. ఈ విషయాన్ని అటు ట్రంప్ ఇటు ఇరాన్ ధ్రువీకరించింది. 86…
Read more...
Read more...
సెమీస్ ఆశలు సజీవం ఇండియా ఘన విజయం
చెన్నై వేదికగా గురువారం జరిగిన కీలక మ్యాచ్ లో ఎట్టకేలకు సమిష్టిగా రాణించింది. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో 72 పరుగుల తేడాతో ప్రత్యర్తి జింబాబ్వేను ఓడించింది. సెమీ ఫైనల్ కు చేరుకునేందుకు…
Read more...
Read more...
చెలరేగిన బ్యాటర్లు భారత్ భారీ స్కోరు
చావో రేవో తేల్చు కోవాల్సిన సమయంలో సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు భారీ స్కోరు సాధించింది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 కింద జింబాబ్వేతో జరిగిన పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగారు బ్యాటర్లు. తొలుత మైదానంలోకి…
Read more...
Read more...
తెలంగాణలో భారీ ఎత్తున ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరంగా మరింత పట్టు సాధించేందుకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఎడా పెడా ఏఐఎస్ లకు స్థాన చలనం కలిగింది. 1995 బ్యాచ్ కు చెందిన సంజయ్ కుమార్ ను పరిశ్రమల శాఖ నుంచి పీఆర్ , ఆర్డీ శాఖ స్పెషల్…
Read more...
Read more...
సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్
ఐసీసీ టోర్నమెంట్ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్ రేపు జరగనుంది. ఇప్పటికే భారత్, జింబాబ్వే జట్లు ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ఇప్పటికే తీవ్ర నిరాశకు గురి చేశారు అభిషేక్ శర్మ, ఇతర బౌలర్లు. దీంతో…
Read more...
Read more...
ఆటగాళ్ల ఆటతీరుపై గౌతం గంభీర్ అసంతృప్తి
తమిళనాడులో క్రికెట్ ఫీవర్ అలుముకుంది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ కు వేదిక కానుంది రాష్ట్ర రాజధాని చెన్నై లోని స్టేడియం. ఇదిలా ఉండగా సూపర్ -8లో భాగంగా భారత జట్టు జింబాబ్వేతో ఆడనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్…
Read more...
Read more...
కీలక మ్యాచ్ లకు వేదిక కానున్న కోల్ కతా
ఐసీసీ టోర్నీలో భాగంగా కీలకమైన మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. దాయాది పాకిస్తాన్ జట్టు ఒకవేళ సెమీ ఫైనల్ లేదా ఫైనల్ కు చేరుకుంటే కచ్చితంగా ఇండియాలోని కోల్ కతా, అహ్మదాబాద్ లో ఆడాల్సి ఉంటుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎలా…
Read more...
Read more...
టీమిండియాపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్
ఐసీసీ టి20 టోర్నమెంట్ లో ఊహంచని రీతిలో బిగ్ షాక్ తగిలింది దక్షిణాఫ్రికా చేతిలో. ఏకంగా 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా అసలైన కీలక మ్యాచ్ ఈనెల 26న గురువారం జరగనుంది. విచిత్రం ఏమిటంటే ఈ మ్యాచ్ అత్యంత కీలకం. దీంతో…
Read more...
Read more...
ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ కు నోటీస్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బీఎస్ఎన్ఎల్) డైరెక్టర్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రయాగ్ రాజ్ ప్రోటోకాల్ వివాదం పై రాద్దాంతం చోటు చేసుకుంది. ఈమేరకు కేంద్ర సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి తక్షణమే నివేదిక ఇవ్వాల్సిందిగా…
Read more...
Read more...