Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
Trending
Trending NEWS
సంజు శాంసన్ తన సత్తా ఏమిటో చూపించాడు
భారత జట్టు మాజీ కెప్టెన్ , బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో టీం ఇండియా వెస్టిండీస్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో ముఖ్య భూమిక…
Read more...
Read more...
సంజు శాంసన్ పోరాటం వల్లే గెలుపొందాం
ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. కీలకమైన విండీస్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ ఫైనల్ కు చేరింది. ఈసందర్బంగా భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్…
Read more...
Read more...
టీమిండియా గ్రాండ్ విక్టరీ వెస్టిండీస్ ఇంటికి
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. పరుగుల కంటే తనకు దేశం ముఖ్యమని, జెర్సీ ధరించడం తనకు ఎనలేని బలాన్ని ఇస్తుందని గతంలోనే ప్రకటించాడు. అందుకు అనుగుణంగానే…
Read more...
Read more...
శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తుల బృందంతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని…
Read more...
Read more...
రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం
భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారికి ముడుపులు అందించే దాతల సౌకర్యార్థం “శ్రీవారి ముడుపు పత్రం పథకం” ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నాం అని ప్రకటించారు బీఆర్ నాయుడు. ప్రస్తుతం భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో…
Read more...
Read more...
నాయుడు రసికుడే రాజీనామా చేయాల్సిందే
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుత టీటీడీ చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై, అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా…
Read more...
Read more...
ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖమేనీ ఖతం
ఇరాన్ దేశానికి కోలుకోలేని షాక్ తగిలింది. నిన్నటి దాకా అమెరికా, ఇజ్రాయెల్ తో ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఖతం అయ్యాడు. ఈ విషయాన్ని అటు ట్రంప్ ఇటు ఇరాన్ ధ్రువీకరించింది. 86…
Read more...
Read more...
సెమీస్ ఆశలు సజీవం ఇండియా ఘన విజయం
చెన్నై వేదికగా గురువారం జరిగిన కీలక మ్యాచ్ లో ఎట్టకేలకు సమిష్టిగా రాణించింది. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో 72 పరుగుల తేడాతో ప్రత్యర్తి జింబాబ్వేను ఓడించింది. సెమీ ఫైనల్ కు చేరుకునేందుకు…
Read more...
Read more...
చెలరేగిన బ్యాటర్లు భారత్ భారీ స్కోరు
చావో రేవో తేల్చు కోవాల్సిన సమయంలో సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు భారీ స్కోరు సాధించింది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 కింద జింబాబ్వేతో జరిగిన పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగారు బ్యాటర్లు. తొలుత మైదానంలోకి…
Read more...
Read more...
తెలంగాణలో భారీ ఎత్తున ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరంగా మరింత పట్టు సాధించేందుకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఎడా పెడా ఏఐఎస్ లకు స్థాన చలనం కలిగింది. 1995 బ్యాచ్ కు చెందిన సంజయ్ కుమార్ ను పరిశ్రమల శాఖ నుంచి పీఆర్ , ఆర్డీ శాఖ స్పెషల్…
Read more...
Read more...