Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
Trending
Trending NEWS
భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్
దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి భారత దేశంపై నోరు పారేసుకున్నారు. ఇండియా తమకు సుంకాలు చెల్లిస్తుందని, కానీ తాము వారికి ఎట్టి పరిస్థితుల్లో చెల్లించే ప్రసక్తి లేదన్నారు. శనివారం ట్రంప్…
Read more...
Read more...
50 మందిని సురక్షితంగా బయటకు తెచ్చిన డీఆర్ ఎఫ్
పెను ప్రమాదాన్ని హైడ్రా తప్పించింది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వరా మంటలను క్షణాళ్లో నియంత్రించి అందులో చిక్కుకున్న50 మందికి పైగా ఉన్నవారిని హైడ్రా శుక్రవారం కాపాడింది. అమీర్పేటలోని ఆదిత్య ఎన్క్లేవ్లోని నీలగిరి బ్లాక్ గ్రౌండ్…
Read more...
Read more...
మార్చిలో దుమ్ము రేపనున్న యష్ టాక్సిక్
ప్రముఖ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తీసిన మూవీ టాక్సిక్. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక యష్ తన సినీ కెరీర్ లో ఇది మరిచి పోలేని సినిమాగా ఉండబోతోందని పేర్కొన్నాడు. భారీ ఖర్చుతో పాటు అందాల తారలు ఇందులో కీ రోల్…
Read more...
Read more...
ఆ ముగ్గురు ఆటగాళ్లు ఇండియాకు కీలకం
ఇండియన్ క్రికెట్ కోచ్ సంజయ్ బంగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండియా టి20 టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడింది. వరుస విజయాలను చవి చూసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కీలకమైన దక్షిణాఫ్రికా జట్టుతో…
Read more...
Read more...
20 ఏళ్ల తర్వాత ఇండియాకు రానున్న షకీరా
ప్రముఖ ప్రపంచ గాయని షకీరా ఇండియాకు రానున్నారు. ఆమె గతంలో 20 ఏళ్ల కిందట ఇండియాలో పర్యటించింది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఏడాది కాలు మోపనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వచ్చ ఏప్రిల్ 10, 15వ తేదీలలో ఈవెంట్ లో పాల్గొంటారు.…
Read more...
Read more...
15 బిలియన్లల పెట్టుబడితో గూగుల్ ఏఐ హబ్ రికార్డ్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ హబ్ చరిత్ర సృష్టించిందన్నారు. ఏకంగా 15 బిలియన్లను పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా…
Read more...
Read more...
నటి ప్రత్యూష కేసులో అన్యాయం జరిగింది
24 ఏళ్ల తర్వాత భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటి ప్రత్యూష కేసుపై. మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యూష కేసులో కీలక నిందితుడిగా ఉంటూ బెయిల్ పై బయట…
Read more...
Read more...
బరా బర్ కేసీఆర్ తెలంగాణ జాతిపిత : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిందే కేసీఆర్ వల్లనేనని అన్నారు. దానిని ఎవరూ కాదనలేరని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా మాజీ మంత్రి తలసాని…
Read more...
Read more...
ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన చికిత్స అందించాలి
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బాసటగా నిలిచారు తన కాలంలో ఆడిన 14 మంది అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన మాజీ కెప్టెన్లు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వానికి, ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు సుదీర్ఘ…
Read more...
Read more...
చంద్రబాబు నాకు ఓల్డ్ ఫ్రెండ్ : బిల్ గేట్స్
బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆసక్తికర , సరదా వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సోమవారం ఏపీని దర్శించారు బిల్ గేట్స్. తనకు గ్రాండ్ వెల్ కం లభించింది. ఈ సందర్బంగా సెక్రటేరీయేట్లోని…
Read more...
Read more...