Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
Trending
Trending NEWS
మే నెల దర్శన కోటా టీటీడీ రిలీజ్
తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సోమవారం మే నెల దర్శనం కోటాకు సంబందించి వెల్లడించింది. 2026 మే నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల…
Read more...
Read more...
సత్తా చాటిన భారత్ తేలి పోయిన పాకిస్తాన్
కోట్లాది మంది ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన కీలకమైన దాయాదుల పోరులో చిట్ట చివరకు భారత కుర్రాళ్లు సత్తా చుట్టారు. సూర్య భాయ్ కెప్టెన్సీలో విజయ పరంపర కొనసాగిస్తూనే ఉంది టీమిండియా. ఐసీసీ టి20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో వరుసగా భారత…
Read more...
Read more...
దాయాదుల పోరులో ‘దాదా’ ఎవరో ..?
అసలైన పోరాటానికి వేదిక కానుంది శ్రీలంక దేశ రాజధాని కొలంబో నగరం. ఇప్పటికే కోట్లాది మంది దాయాదుల మధ్య జరిగే కీలకమైన మ్యాచ్ కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. తటస్థ వేదికగా దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ పై…
Read more...
Read more...
సంజు శాంసన్ అద్భుతమైన ఆటగాడు : గంగూలీ
బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడింది. రెండింటిలోనూ గెలుపొందింది. ప్రస్తుతం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది.…
Read more...
Read more...
సంజు సామ్సన్ ఒక క్లాస్ ప్లేయర్ : సూర్య కుమార్
భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యావత్ ప్రపంచం ఈనెల 15న ఆదివారం శ్రీలంకలో అత్యంత కీలకమైన మ్యాచ్ దాయాదుల మధ్య జరగనుంది. ఇప్పటికే టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. ఈ సందర్బంగా పాకిస్తాన్ తో…
Read more...
Read more...
తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి రేసులో జయేష్ రంజన్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ ప్రస్తుతం కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ లో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. తాజాగా జయేష్ రంజన్ సంచలనంగా మారారు. తను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత…
Read more...
Read more...
బన్నీపై కామెంట్స్ కావేరీ బారువాపై సీరియస్
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే తన అటిట్యూడ్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇదే క్రమంలో ఒక రోజు జైలుకు కూడా పోయి వచ్చాడు. ఆ తర్వాత పుష్ప మూవీలో తగ్గేదే లే అంటూ కొనసాగుతున్నాడు.…
Read more...
Read more...
క్రీడలు, రాజకీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ
బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరించిన తీరు పై స్పందించాడు. ప్రస్తుతం భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను నిర్వహిస్తున్నాయి. లా అండ్…
Read more...
Read more...
వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ ఛాన్స్ ఇవ్వండి
కేరళ స్టార్ క్రికెటర్, మాజీ రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కిప్పర్ సంజూ శాంసన్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. భారత్ , శ్రీలంక సంయుక్తంగా ప్రస్తుతం ఐసీసీ టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బాయ్ కాట్ చేస్తామంటూ…
Read more...
Read more...
శ్రీ చైతన్య స్కూల్ టీచర్ పై పోక్సో కేసు..?
అడ్డగోలుగా ఫీజులు పెంచుతూ అందినంత మేర దండుకుంటూ విద్యను వ్యాపారంగా మార్చేసిన చరిత్ర శ్రీ చైతన్య స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలది. ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలు ఆగమై పోతున్నారు. కనీస సౌకర్యాలు…
Read more...
Read more...