Browsing Tag

kishanreddy

Kishan Reddy : ఎవరెన్ని చేసిన సికింద్రాబాద్ నుంచి నాగెలుపును ఎవ్వరూ ఆపలేరు

Kishan Reddy : ఎన్ని కుట్రలు చేసినా లోక్‌సభ ఎన్నికల్లో తన గెలుపును ఎవరూ ఆపలేరని కేంద్రమంత్రి, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజలు తనను మళ్లీ సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు ఎన్నుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read more...

Kishan Reddy : బీఆర్ఎస్ కి ఓటేస్తే మీ ఓటు మూసినదిలో వేసినట్టే అంటున్న కేంద్ర మంత్రి

Kishan Reddy : బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేస్తే మూసి నదిలో వేసినట్లే అవుతుందని కేంద్ర మంత్రి, ఎంపీ కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ సభలో అన్నారు. శనివారం గుడిమల్కాపూర్‌ నుంచి మెహిదీపట్నం, పద్మనాఖనగర్‌ వరకు సైకిల్‌ ర్యాలీ…
Read more...

Minister Kishan Reddy : బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా ఉందంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Minister Kishan Reddy : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి కాంగ్రెస్‌కు లేదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధినేత కిషన్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో ఇంకా బలహీనపడే అవకాశం ఉందన్నారు.
Read more...

Kishan Reddy : తెలంగాణ సమాజం తలదించుకునేలా బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంది

Kishan Reddy : తెలంగాణలో గరిష్ఠ స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ పక్కా వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభను నిర్వహించింది.
Read more...

Kishan Reddy : అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది

Kishan Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మాయమాటలతో అధికారాన్ని చేజిక్కించుకుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బీజేపీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
Read more...

Kishan Reddy : అభివృద్ధి చెందిన భారతానికి మన మోదీనే గ్యారంటీ – కిషన్ రెడ్డి

Kishan Reddy : వికాసిత్ భారత్ పేరుతో ప్రజల నుంచి వచ్చే సూచనలను బీజేపీ స్వీకరిస్తుంది. ప్రజల సూచనల మేరకే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను రూపొందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Read more...

Kishan Reddy : ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధాని దేశం కోసం పనిచేసారు

Kishan Reddy : కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత 10 ఏళ్లుగా ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారన్నారు.
Read more...

AP Special Trains : ఏపీలో మూడు రైళ్లను పొడిగించిన కేంద్రం

AP Special Trains : రైల్వేశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పొడిగిస్తూ శుభవార్త చెప్పింది. ఈ రైళ్లను ఈరోజు గుంటూరులో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
Read more...