Breaking
- నటి ప్రత్యూష కేసులో అన్యాయం జరిగింది
- బరా బర్ కేసీఆర్ తెలంగాణ జాతిపిత : కేటీఆర్
- జీవ వైజ్ఞానిక వేదికగా హైదరాబాద్ కావాలి
- ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన చికిత్స అందించాలి
- నల్లగొండను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమటిరెడ్డి
- మహాత్ముడి జీవితం స్పూర్తి దాయకం : అసుర కుమార
- నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు
- ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు మార్చేందుకు రూ. 150 కోట్లు
- రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు
- జాబ్స్ భర్తీపై ప్రభుత్వాలు ఆలోచించడం దండగ
Browsing Category
Breaking
మహాత్ముడి జీవితం స్పూర్తి దాయకం : అసుర కుమార
మహాత్మా గాంధీ మహాశయుడు ఒక్క ఇండియాకే కాదని ఆయన జీవితం యావత్ ప్రపంచానికి స్పూర్తి దాయకమని పేర్కొన్నారు శ్రీలంక దేశ అధ్యక్షుడు అసుర కుమార దిశా నాయక. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకి విచ్చేశారు. ఇక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మక…
Read more...
Read more...
నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు
న్యాయం గెలిచింది. సత్యం బతికే ఉందని తేలి పోయింది. ఒకటా రెండా ఏకంగా 24 ఏళ్ల తర్వాత సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష కేసుకు సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది భారతదేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇదిలా ఉండగా…
Read more...
Read more...
ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు మార్చేందుకు రూ. 150 కోట్లు
రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులపై కూటమి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శనివారం శాసన సభలో ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రధానంగా…
Read more...
Read more...
రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసన సభలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నియమ నిబంధనలను అనుసరించే విద్యుత్ పంపిణీ లైన్లు వేస్తున్నామని చెప్పారు. విద్యుత్…
Read more...
Read more...
జాబ్స్ భర్తీపై ప్రభుత్వాలు ఆలోచించడం దండగ
సన్స్ మైక్రోసాఫ్ట్ అధినేత వినోద్ ఖోస్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏఐ ప్రభావం అన్ని రంగాలలో ఉంటుందని, ముందు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం మంచిదని సూచించారు. దేశ రాజధాని వేధికగా జరిగిన ఏఐ వరల్డ్…
Read more...
Read more...
వ్యవసాయ రంగంలో ఏఐ అమలు భేష్
బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఏపీ రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులతో సంభాషించారు. పాలనలో…
Read more...
Read more...
ఘనంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
గత తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తూ వస్తున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నాటితో ముగిశాయి. ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి , భక్తులు సుఖ శాంతులతో ఉండడానికి చక్రస్నానం…
Read more...
Read more...
చంద్రబాబు నాకు ఓల్డ్ ఫ్రెండ్ : బిల్ గేట్స్
బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆసక్తికర , సరదా వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సోమవారం ఏపీని దర్శించారు బిల్ గేట్స్. తనకు గ్రాండ్ వెల్ కం లభించింది. ఈ సందర్బంగా సెక్రటేరీయేట్లోని…
Read more...
Read more...
శ్రీకాళహస్తిలో శివ భక్తులపై లాఠీఛార్జి అబద్దం
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తి దేవాలయం లో శివరాత్రి నాడు శివ స్వామి భక్తుల పై పోలీసు లు లాఠీచార్జీ అని సోషియల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. సోమవారం ఎస్పీ మీడియాతో…
Read more...
Read more...
మే నెల దర్శన కోటా టీటీడీ రిలీజ్
తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సోమవారం మే నెల దర్శనం కోటాకు సంబందించి వెల్లడించింది. 2026 మే నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల…
Read more...
Read more...