Breaking
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
- తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించండి
- 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్రబాబు
- హిందూత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు
- అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం
- పాలనా పరంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హరీశ్ రావు
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
పెట్టుబడి ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన…
Read more...
Read more...
డ్రగ్స్, గంజాయిపై కంట్రోల్ తప్పిన సర్కార్
ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ , గంజాయి లభ్యమవుతోందని, యువత వాటి బారిన పడి జీవితాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని కంట్రోల్ చేయడంలో…
Read more...
Read more...
విజయవాడను మాడల్ నగరంగా మారుస్తాం
ఎంపీ కేశినేని చిన్ని అలియాస్ శివనాథ్ కీలక ప్రకటన చేశారు. విజయవాడను అమరావతి ప్రాంతంలో మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్క్యాప్ (ENCAP) ద్వారా మంజూరైన ఇన్ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్ ను నగర రోడ్ల…
Read more...
Read more...
విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి : స్పీకర్
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు జాబ్స్ తో పాటు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం ఏపీ శాసన సభను సందర్శించారు స్టూడెంట్స్. భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల…
Read more...
Read more...
నల్లగొండను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమటిరెడ్డి
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మున్సిపల్ , మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున విజయాన్ని చేకూర్చి పెట్టారని అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ పట్టణంలో ఆకస్మిక…
Read more...
Read more...
ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు మార్చేందుకు రూ. 150 కోట్లు
రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులపై కూటమి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శనివారం శాసన సభలో ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రధానంగా…
Read more...
Read more...
రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసన సభలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నియమ నిబంధనలను అనుసరించే విద్యుత్ పంపిణీ లైన్లు వేస్తున్నామని చెప్పారు. విద్యుత్…
Read more...
Read more...
వ్యవసాయ రంగంలో ఏఐ అమలు భేష్
బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఏపీ రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులతో సంభాషించారు. పాలనలో…
Read more...
Read more...
చంద్రబాబు నాకు ఓల్డ్ ఫ్రెండ్ : బిల్ గేట్స్
బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆసక్తికర , సరదా వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సోమవారం ఏపీని దర్శించారు బిల్ గేట్స్. తనకు గ్రాండ్ వెల్ కం లభించింది. ఈ సందర్బంగా సెక్రటేరీయేట్లోని…
Read more...
Read more...
22.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. మత్స్య విశ్వ విద్యాలయం ప్రధాన లక్ష్యం మత్స్య ఆక్వా సాగు రంగాలలో నాణ్యమైన వృత్తిపర విద్యను అందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం. రాష్ట్రంలో ఆర్ఎస్కే లకు సాంకేతిక సాయం అందించడం…
Read more...
Read more...