Breaking
- బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
- చంద్రబాబు హయాంలోనే కాపుల అభివృద్ది
- టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీకరణ
- 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
- స్త్రీ శక్తి పథకం కింద 44.79 కోట్ల మంది ప్రయాణం
- శాంసన్, బుమ్రా వల్లే ఈ విజయం సాధ్యమైంది
- మాదిగలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- జనాభా భారం కాదు అభివృద్దికి సోపానం
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
Browsing Category
NEWS
NEWS
ప్రధాని మోదీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ
ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు సమావేశం కావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వరల్డ్ లో నెంబర్ వన్ గా ఉన్న సంస్థలన్నీ ప్రవాస…
Read more...
Read more...
విజయవాడను మాడల్ నగరంగా మారుస్తాం
ఎంపీ కేశినేని చిన్ని అలియాస్ శివనాథ్ కీలక ప్రకటన చేశారు. విజయవాడను అమరావతి ప్రాంతంలో మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్క్యాప్ (ENCAP) ద్వారా మంజూరైన ఇన్ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్ ను నగర రోడ్ల…
Read more...
Read more...
విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి : స్పీకర్
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు జాబ్స్ తో పాటు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం ఏపీ శాసన సభను సందర్శించారు స్టూడెంట్స్. భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల…
Read more...
Read more...
తెలంగాణ రైజింగ్ విజన్ దేశానికే రోల్ మోడల్
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ దేశానికే రోల్ మోడల్ గా మారిందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో బయో సదస్సు 2026ను ప్రారంభించి ప్రసంగించారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొ. బ్రూస్ ఎల్. లెవిన్ తో కలిసి…
Read more...
Read more...
బరా బర్ కేసీఆర్ తెలంగాణ జాతిపిత : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిందే కేసీఆర్ వల్లనేనని అన్నారు. దానిని ఎవరూ కాదనలేరని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా మాజీ మంత్రి తలసాని…
Read more...
Read more...
జీవ వైజ్ఞానిక వేదికగా హైదరాబాద్ కావాలి
వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ లో జరగిన బయోఏషియా-2026 సదస్సు ను ప్రారంభించి ప్రసంగించారు.…
Read more...
Read more...
నల్లగొండను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమటిరెడ్డి
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మున్సిపల్ , మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున విజయాన్ని చేకూర్చి పెట్టారని అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ పట్టణంలో ఆకస్మిక…
Read more...
Read more...
మహాత్ముడి జీవితం స్పూర్తి దాయకం : అసుర కుమార
మహాత్మా గాంధీ మహాశయుడు ఒక్క ఇండియాకే కాదని ఆయన జీవితం యావత్ ప్రపంచానికి స్పూర్తి దాయకమని పేర్కొన్నారు శ్రీలంక దేశ అధ్యక్షుడు అసుర కుమార దిశా నాయక. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకి విచ్చేశారు. ఇక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మక…
Read more...
Read more...
ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు మార్చేందుకు రూ. 150 కోట్లు
రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులపై కూటమి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శనివారం శాసన సభలో ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రధానంగా…
Read more...
Read more...
రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసన సభలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నియమ నిబంధనలను అనుసరించే విద్యుత్ పంపిణీ లైన్లు వేస్తున్నామని చెప్పారు. విద్యుత్…
Read more...
Read more...