Breaking
- ఉత్కంఠ భరితం భారత్ అద్భుత విజయం
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
- తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించండి
- 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్రబాబు
- హిందూత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు
- అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం
- పాలనా పరంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హరీశ్ రావు
Browsing Category
Telangana
Telangana NEWS
తెలంగాణ కొత్త సీఎస్గా జయేష్ రంజన్..?
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలకమైన పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పాలనా పరంగా అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో గతంలో 10 ఏళ్లపాటు ఏలిన కేసీఆర్ హయాంలో చక్రం…
Read more...
Read more...
నిర్లక్ష్యం వద్దు ఫైర్ సేఫ్టీలో రాజీ పడొద్దు : ఏవీ రంగనాథ్
అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫైర్ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని హాస్టళ్ల నిర్వాహకులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. వస్తున్నది వేసవి కాలం అని, ఎక్కడ ఏమాత్రం పొరపాటు జరిగినా పెనుముప్పు…
Read more...
Read more...
తెలంగాణ రైజింగ్ విజన్ దేశానికే రోల్ మోడల్
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ దేశానికే రోల్ మోడల్ గా మారిందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో బయో సదస్సు 2026ను ప్రారంభించి ప్రసంగించారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొ. బ్రూస్ ఎల్. లెవిన్ తో కలిసి…
Read more...
Read more...
బరా బర్ కేసీఆర్ తెలంగాణ జాతిపిత : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిందే కేసీఆర్ వల్లనేనని అన్నారు. దానిని ఎవరూ కాదనలేరని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా మాజీ మంత్రి తలసాని…
Read more...
Read more...
జీవ వైజ్ఞానిక వేదికగా హైదరాబాద్ కావాలి
వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ లో జరగిన బయోఏషియా-2026 సదస్సు ను ప్రారంభించి ప్రసంగించారు.…
Read more...
Read more...
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 116 మున్సిపాలిటీలలో ఏకంగా కాంగ్రెస్ 90 స్థానాలను కైవసం చేసుకుంది. వ్యూహాలు ఫలించాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ…
Read more...
Read more...
నిబంధనలు పాటించక పోతే సీజ్ చేస్తాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిప్పులు చెరిగారు. నిప్పుతో ఊహించని ముప్పు ఉంటుందని, 30 సెకెండ్ల సమయంలో మంటలు వ్యాపించే పరిస్థితి ఉందన్నారు. వచ్చేది వేసవి కాలం.. జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పారు.…
Read more...
Read more...
నా వల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బయట పడింది
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ తో చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా సింగరేణి టెండర్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన వల్లనే నైనీ బ్లాక్ టెండర్ రద్దు…
Read more...
Read more...
సెట్విన్ సంస్థ ఎండీగా ఉపేందర్ రెడ్డి
ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెట్విన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉపేందర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్థ పురోగతికి తన నిబద్ధతను వ్యక్తం చేశారు.. సంస్థను మరింత బలోపేతం చేయడమే తన…
Read more...
Read more...
రూ. 3 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా
హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణదారుల పాలిట సింహ స్వప్నంగా మారింది. కబ్జాదారులకకు చుక్కులు చూపిస్తోంది. నగరంలో చెరువులు, పార్కులను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు కమిషనర్ ఏవీ రంగనాథ్.…
Read more...
Read more...