Raghu Rama Krishna Raju : ఈ ఎన్నికల్లో జగన్ ఓటమి కాయమంటున్న ఎంపీ రఘు రామ

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి..

Raghu Rama Krishna Raju : పశ్చిమగోదావరి ఉండి మండలం వెల్లివరూరు వీర్ పేరంటారమ్మ ను ఎంపీ రఘురామ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Raghu Rama Krishna Raju Comment

‘‘టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి.. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ ఘోరంగా ఓడిపోవాలి.. గతంలో పేరంటారమ్మ గుడిలో మొక్కులు తీర్చుకున్నాం. అవి ఇప్పుడు చెట్లుగా మారాయి మరియు జగన్ ఈ ఆలయానికి రాకూడదని కోరుకుంటున్నాను, అలాంటి వారిని రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపిస్తాం. ఈ నెల 22వ తేదీన ఎంపీగా పోటీ చేస్తానా.. లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా అన్నది రెండు రోజుల్లో తేలనుంది నామినేషన్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవుతారని రఘురామ తెలిపారు.

Also Read : AP CM YS Jagan : సీఎం జగన్ పై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు

Leave A Reply

Your Email Id will not be published!