Browsing Category

Devotional

Devotional

Tirumala Rush : శ్రీ‌వారి ఆదాయం రూ. 3.42 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల - బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న వాయుగుండం కార‌ణంగా భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. అయినా లెక్క చేయ‌కుండా భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు.
Read more...

K Lakshman : తిరుమ‌ల వెంక‌న్న నిధులు దుర్వినియోగం

K Lakshman : తిరుమ‌ల - భార‌తీయ జ‌న‌తా పార్టీ రాజ్య స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌ణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తిరుమ‌ల‌లో కొలువైన వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ఆయ‌న ద‌ర్శించుకున్నారు.
Read more...

Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.75 కోట్లు

Tirumala Hundi : తిరుమ‌ల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించు కునేందుకు భ‌క్తులు పోటెత్తారు.
Read more...

Sihmachalam : సింహాచలంలో వరుణ యాగం

Sihmachalam : సింహాచలం - ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో సమృద్దిగా వర్షాలు కురవాలని సింహగిరి పై వరుణ యాగం అత్యంత వైభవంగా చేపట్టారు. ఈ మేరకు బుధవారం సింహాచలేశుని ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీ త్రిపురాంతక స్వామివారి దేవాలయంలో స్వామి వారికి అష్టోత్తర…
Read more...

Revanth Reddy : స‌క‌ల జ‌నులు సంతోషంగా ఉండాలి

Revanth Reddy : హైద‌రాబాద్ - తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసినా ఇంకా ఆ వాతావ‌ర‌ణం అలాగే కొన‌సాగుతోంది. పోలింగ్ జ‌రిగేందుకు ఇంకా కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది.
Read more...

Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.5 కోట్లు

Tirumala Hundi : తిరుమ‌ల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది. తిరుమ‌ల పుణ్య క్షేత్రం. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని , క‌ష్టాలు తొల‌గి పోతాయ‌ని భ‌క్తుల ప్ర‌గాఢ…
Read more...

PM Modi Visit : శ్రీ‌నివాసుడిని ద‌ర్శించుకున్న పీఎం

PM Modi : తిరుమ‌ల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది శ్రీ‌నివాసుడు, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. నిన్న రాత్రి హైద‌రాబాద్ నుంచి నేరుగా తిరుప‌తికి చేరుకున్నారు.
Read more...

PM Modi : శ్రీ‌వారి స‌న్నిధిలో మోదీ

PM Modi : తిరుమ‌ల - దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తిరుమ‌లకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఎస్ . అబ్దుల్ న‌జీర్ , ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి , డిప్యూటీ సీఎం కె. నారాయ‌ణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి…
Read more...

Sihmachalam : నృసింహ మండ‌ల దీక్ష‌లు ప్రారంభం

Sihmachalam : సింహాచ‌లం - శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయంలో నృసింహ ( చందన ) దీక్షలు సంప్రదాయంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలు మూలల నుండి వందలాదిగా త‌ర‌లి వ‌చ్చారు.
Read more...

Tiruvannamalai : తిరువ‌ణ్ణామ‌లైలో దీపోత్స‌వం

Tiruvannamalai : త‌మిళ‌నాడు - ప్ర‌సిద్ది చెందిన , కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది త‌మిళ‌నాడు రాష్ట్రంలోని తిరువ‌ణ్ణామ‌లై పుణ్య క్షేత్రం. కార్తీక దీపోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు ఆల‌య పాల‌క మండ‌లి.…
Read more...