Breaking
- పాలనా పరంగా కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ : కేటీఆర్
- దుద్దిళ్ల శ్రీపాదరావు చేసిన సేవలు గొప్పవి
- సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం : సీఎం
- అక్టోబర్ 11న దుబాయ్ లో బతుకమ్మ వేడుకలు
- ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై సర్వే
- ‘మెట్రో రైలు – ఆర్టీసీ’ ప్రయాణీకుల కోసం ఉమ్మడి పాస్
- కుల గణనపై తీర్మానం చేయాలి : ఎంకే స్టాలిన్
- ఇరాన్ పై విరుచుకు పడిన అమెరికా
- ‘వికసిత్ భారత్’ సాధనకు ఆరోగ్యవంతులైన పౌరులే కీలకం
- హైదరాబాద్ లో ‘టీసీఎస్ – హైపర్ వాల్ట్’ ఏఐ డేటా సెంటర్
Browsing Category
Devotional
Devotional
TTD Chairman : అన్న ప్రసాదంపై దుష్ప్రచారం తగదు
TTD Chairman : తిరుమల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమల పుణ్య క్షేత్రంలో భక్తులకు నిత్యం అందించే అన్న ప్రసాదం అద్భుతంగా ఉందన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
Read more...
Read more...
Tirumala Rush : శ్రీవారి ఆదాయం రూ. 3.42 కోట్లు
Tirumala Rush : తిరుమల - బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న వాయుగుండం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. అయినా లెక్క చేయకుండా భక్తులు తరలి వస్తున్నారు.
Read more...
Read more...
K Lakshman : తిరుమల వెంకన్న నిధులు దుర్వినియోగం
K Lakshman : తిరుమల - భారతీయ జనతా పార్టీ రాజ్య సభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను ఆయన దర్శించుకున్నారు.
Read more...
Read more...
Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.75 కోట్లు
Tirumala Hundi : తిరుమల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తారు.
Read more...
Read more...
Sihmachalam : సింహాచలంలో వరుణ యాగం
Sihmachalam : సింహాచలం - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో సమృద్దిగా వర్షాలు కురవాలని సింహగిరి పై వరుణ యాగం అత్యంత వైభవంగా చేపట్టారు. ఈ మేరకు బుధవారం సింహాచలేశుని ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీ త్రిపురాంతక స్వామివారి దేవాలయంలో స్వామి వారికి అష్టోత్తర…
Read more...
Read more...
Revanth Reddy : సకల జనులు సంతోషంగా ఉండాలి
Revanth Reddy : హైదరాబాద్ - తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసినా ఇంకా ఆ వాతావరణం అలాగే కొనసాగుతోంది. పోలింగ్ జరిగేందుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
Read more...
Read more...
Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.5 కోట్లు
Tirumala Hundi : తిరుమల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది. తిరుమల పుణ్య క్షేత్రం. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని , కష్టాలు తొలగి పోతాయని భక్తుల ప్రగాఢ…
Read more...
Read more...
PM Modi Visit : శ్రీనివాసుడిని దర్శించుకున్న పీఎం
PM Modi : తిరుమల - కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది శ్రీనివాసుడు, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతికి చేరుకున్నారు.
Read more...
Read more...
PM Modi : శ్రీవారి సన్నిధిలో మోదీ
PM Modi : తిరుమల - దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ . అబ్దుల్ నజీర్ , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి…
Read more...
Read more...
Sihmachalam : నృసింహ మండల దీక్షలు ప్రారంభం
Sihmachalam : సింహాచలం - శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయంలో నృసింహ ( చందన ) దీక్షలు సంప్రదాయంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలు మూలల నుండి వందలాదిగా తరలి వచ్చారు.
Read more...
Read more...