Breaking
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
- తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించండి
- 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్రబాబు
- హిందూత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు
- అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం
- పాలనా పరంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హరీశ్ రావు
- వరల్డ్ కప్ ఫైనల్ కోసం భారత్ సన్నద్దం
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
47 లక్షల మంది రైతులకు రూ. 310 కోట్లు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు పంట నష్టపోయిన రైతులకు పెట్టబడి రాయితీ ఇచ్చామన్నారు. రూ.10,816 కోట్ల మేర 24 గంటల్లో ధాన్య కొనుగోళ్ల కోసం రైతులకు చెల్లించడం జరిగిందని…
Read more...
Read more...
డయేరియా , కల్తీ పాల వ్యవహారంపై సీఎం సీరియస్
శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. రెండు…
Read more...
Read more...
తెలుగు తల్లికి జలహారతి ఇస్తాం : సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. గురువారం శాసన సభ వేదికగా ఆయన ప్రసంగించారు. సాగు నీటి రంగంపై ప్రసంగించారు. సాగు నీటి రంగానికి సంబంధించి మిగిలి పోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2047…
Read more...
Read more...
ధర్మవరం మెగా క్లస్టర్ తో మహిళలకు ఉపాధి
ధర్మరంలో రూ.38.03 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ క్లస్టర్ ఏర్పాటుతో 22 వేల మంది మహిళలకు లబ్ది కలగనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. అనంతపురం నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు…
Read more...
Read more...
ఏపీలో 1000కి పైగా ఆధునిక గోడౌన్ల నిర్మాణం
ఏపీలో 1000కి పైగా ఆధునిక గోడౌన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. శాసన మండలిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బహుళార్థ సాధక సౌకర్య కేంద్రాలు…
Read more...
Read more...
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో…
Read more...
Read more...
ఏపీ శాసన మండలిలో లడ్డూ వివాదం గందరగోళం
ఏపీ కౌన్సిల్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంశంపై వివరణాత్మక చర్చకు అనుమతించాలని వైఎస్ఆర్సిపి చైర్మన్ను పదేపదే అభ్యర్థించింది. వైఎస్ఆర్సిపి సభ్యుల ప్రవర్తనను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా పరిగణించారు. తిరుమల తిరుపతి…
Read more...
Read more...
వెంకన్నఆగ్రహానికి గురికాక తప్పదు : సవిత
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంకన్న ఫొటోలను సభలో విచ్చలవిడిగా పడేసి అపచారానికి పాల్పడ్డారని, ఆ కలియుగ దైవం ఆగ్రహానికి…
Read more...
Read more...
ఏపీని క్వాంటం, ఏఐ హబ్ గా తీర్చిదిద్దుతాం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని క్వాంటం, ఏఐ హబ్ గా మారుస్తామని అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొన్నారు. పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సదస్సులో ఐబీఎం సహా వివిధ…
Read more...
Read more...
100 రోజుల పని కల్పించని కేంద్ర సర్కార్
మోదీ సర్కార్ కార్పొరేట్లకు వంతం పాడుతూ కీలకమైన జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడి చేందుకు ప్రయత్నం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA)…
Read more...
Read more...