Breaking
- చెలరేగిన సంజూ శాంసన్ ఇండియా భారీ స్కోర్
- ప్రకృతి వైపరీత్యాల్లో అన్నదాతలకు అండగా ఉంటాం
- అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు
- పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
- తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించండి
- 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్రబాబు
- హిందూత్వం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు
- అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం
- పాలనా పరంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హరీశ్ రావు
- వరల్డ్ కప్ ఫైనల్ కోసం భారత్ సన్నద్దం
Browsing Category
Sports
Sports
ఆ ముగ్గురు ఆటగాళ్లు ఇండియాకు కీలకం
ఇండియన్ క్రికెట్ కోచ్ సంజయ్ బంగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండియా టి20 టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడింది. వరుస విజయాలను చవి చూసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కీలకమైన దక్షిణాఫ్రికా జట్టుతో…
Read more...
Read more...
సంజూ శాంసన్ ఆడడంపై గంభీర్ నో క్లారిటీ
ప్రస్తుతం భారత జట్టు ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో వరుసగా విజయాలు సాధించినా ఆ జట్టును, మేనేజ్ మెంట్ ను ప్రధాన సమస్య వెంటాడుతూనే ఉంది. పనిగట్టుకుని స్టార్ ప్లేయర్లు శాంసన్, అభిషేక్ శర్మలను ప్రమోట్ చేశారు ఓపెనర్లుగా. కానీ…
Read more...
Read more...
ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన చికిత్స అందించాలి
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బాసటగా నిలిచారు తన కాలంలో ఆడిన 14 మంది అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన మాజీ కెప్టెన్లు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వానికి, ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు సుదీర్ఘ…
Read more...
Read more...
సత్తా చాటిన భారత్ తేలి పోయిన పాకిస్తాన్
కోట్లాది మంది ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన కీలకమైన దాయాదుల పోరులో చిట్ట చివరకు భారత కుర్రాళ్లు సత్తా చుట్టారు. సూర్య భాయ్ కెప్టెన్సీలో విజయ పరంపర కొనసాగిస్తూనే ఉంది టీమిండియా. ఐసీసీ టి20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో వరుసగా భారత…
Read more...
Read more...
దాయాదుల పోరులో ‘దాదా’ ఎవరో ..?
అసలైన పోరాటానికి వేదిక కానుంది శ్రీలంక దేశ రాజధాని కొలంబో నగరం. ఇప్పటికే కోట్లాది మంది దాయాదుల మధ్య జరిగే కీలకమైన మ్యాచ్ కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. తటస్థ వేదికగా దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ పై…
Read more...
Read more...
సంజు శాంసన్ అద్భుతమైన ఆటగాడు : గంగూలీ
బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడింది. రెండింటిలోనూ గెలుపొందింది. ప్రస్తుతం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది.…
Read more...
Read more...
సంజు సామ్సన్ ఒక క్లాస్ ప్లేయర్ : సూర్య కుమార్
భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యావత్ ప్రపంచం ఈనెల 15న ఆదివారం శ్రీలంకలో అత్యంత కీలకమైన మ్యాచ్ దాయాదుల మధ్య జరగనుంది. ఇప్పటికే టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. ఈ సందర్బంగా పాకిస్తాన్ తో…
Read more...
Read more...
పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడబోం : ఆఫ్గనిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. తన సారథ్యంలో నిర్వహిస్తున్న
పాకిస్తాన్ సూపర్ లీగ్ వేలంలో తమ దేశానికి చెందిన ఆటగాళ్లు పాల్గొన బోరంటూ ప్రకటించింది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులను…
Read more...
Read more...
క్రీడలు, రాజకీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ
బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరించిన తీరు పై స్పందించాడు. ప్రస్తుతం భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను నిర్వహిస్తున్నాయి. లా అండ్…
Read more...
Read more...
ఎట్టకేలకు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్
టి 20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో అమెరికా జట్టుపై విజయం సాధించింది పాకిస్తాన్. పాక్ జట్టుకు చెందిన ఫర్హాన్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలర్లు కూడా స్పిన్…
Read more...
Read more...