YS Sharmila : పీఎం మోదీ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల
YS Sharmila : ప్రధాని నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విషం చిమ్మారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంగళసూత్రాన్ని రద్దు చేస్తారా?
Read more...
Read more...
