Breaking
- మహాత్ముడి జీవితం స్పూర్తి దాయకం : అసుర కుమార
- నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు
- ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు మార్చేందుకు రూ. 150 కోట్లు
- రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు
- జాబ్స్ భర్తీపై ప్రభుత్వాలు ఆలోచించడం దండగ
- వ్యవసాయ రంగంలో ఏఐ అమలు భేష్
- ఘనంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
- చంద్రబాబు నాకు ఓల్డ్ ఫ్రెండ్ : బిల్ గేట్స్
- శ్రీకాళహస్తిలో శివ భక్తులపై లాఠీఛార్జి అబద్దం
- మే నెల దర్శన కోటా టీటీడీ రిలీజ్
Browsing Category
NEWS
NEWS
సాగరమాల ద్వారా హార్బర్ల ఆధునీకరణ : అచ్చెన్నాయుడు
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, సాగరమాల వంటి కేంద్ర పథకాల సహకారంతో రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నామని వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో…
Read more...
Read more...
ఉపాధి చట్టం ఏపీ రాష్ట్రానికి పెను భారం : షర్మిల
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఉపాధి హామీ పథకం పేదలు, కూలీల పాలిట శాపంగా మారందని, ఏపీ రాష్ట్రానికి భరించలేని భారంగా మారందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఏపీ కాంగ్రెస్…
Read more...
Read more...
దమ్ముంటే వైసీపీ చర్చకు రావాలి : నారా లోకేష్
వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఏపీ రాష్ట్ర వైద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదు. వాకౌట్ చేయడం…
Read more...
Read more...
నిబంధనలు పాటించక పోతే సీజ్ చేస్తాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిప్పులు చెరిగారు. నిప్పుతో ఊహించని ముప్పు ఉంటుందని, 30 సెకెండ్ల సమయంలో మంటలు వ్యాపించే పరిస్థితి ఉందన్నారు. వచ్చేది వేసవి కాలం.. జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పారు.…
Read more...
Read more...
నా వల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బయట పడింది
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ తో చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా సింగరేణి టెండర్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన వల్లనే నైనీ బ్లాక్ టెండర్ రద్దు…
Read more...
Read more...
సెట్విన్ సంస్థ ఎండీగా ఉపేందర్ రెడ్డి
ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెట్విన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉపేందర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్థ పురోగతికి తన నిబద్ధతను వ్యక్తం చేశారు.. సంస్థను మరింత బలోపేతం చేయడమే తన…
Read more...
Read more...
కిమ్ వారసురాలిగా కిమ్ కూతురు
ఉత్తర కొరియాలో ఏం జరుగుతోందనే చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ దేశానికి కిమ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. తన తదుపరి పాలకురాలిగా తన కూతురుగా కిమ్ జు ఏ కానుందా. అవుననే జనం అంటున్నారు. దక్షిణ కొరియా నిఘా వర్గాల తాజా సమాచారం ప్రకారం…
Read more...
Read more...
ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలి
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్దరించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది. మునుబోలు మండలం…
Read more...
Read more...
చట్ట సభలపై చులకన భావం ఉండకూడదు
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆవేదన…
Read more...
Read more...
14 నుంచి 16 వరకు ప్రత్యేక బస్సులు : టీజీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన చేశారు. మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాలయాలకు పెద్ద ఎత్తున బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. మొత్తం 2,243 స్పెషల్ బస్సులు…
Read more...
Read more...