Browsing Category

Education

Education

KCR : వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం అంతా ఆంగ్లం

సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విద్యా విధానంలో స‌మూల మార్పులు తీసుకు వస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అంతే కాదు వ‌చ్చే ఏడాది నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధ‌న ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు…
Read more...

UGC : కొత్త కోర్సుల‌కు యూజీసీ గ్రీన్ సిగ్న‌ల్

యూనివ‌ర్శిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ - యూజీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా యూజీసీ కొత్త కోర్సుల‌కు శ్రీ‌కారం చుట్టింది. అంతే కాకుండా గ‌తంలో ఉన్న కోర్సుల కాల ప‌రిమితిని కూడా త‌గ్గించింది. ఇప్ప‌టి దాకా ఉన్న మాస్ట‌ర్…
Read more...

TSCHE : ఇంట‌ర్ విద్యార్థుల‌కు తీపి క‌బురు

ఎంసెట్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి శుభ‌వార్త చెప్పింది తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి. గ‌తంలో 40 మార్కులు ఉంటేనే ప‌రీక్ష‌కు అర్హులుగా ప‌రిగ‌ణించే వారు. క‌రోనా కార‌ణంగా గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా విద్యా వ్య‌వ‌స్థ పూర్తిగా కుంటుప‌డి పోయింది.…
Read more...

Modi Education Policy : కొత్త విద్యా విధానానికి ప‌చ్చ జెండా

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఎప్ప‌టి నుంచో తాను అనుకుంటూ వ‌స్తున్న దానిని అమ‌లు చేసేందుకు రెడీ అయ్యింది. మోదీ ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరాక భార‌త రాజ్యాంగానికి తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. విద్యా వ్య‌వ‌స్థ‌లో…
Read more...

Shantishri Dhulipudi Pandit : జేఎన్‌యూ వీసీగా శాంతిశ్రీ పండిట్

దేశంలో అత్యున్న‌త‌మైన‌, అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన విశ్వ విద్యాల‌యంగా భావించే జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ యూనివ‌ర్శిటీకి వైస్ ఛాన్స్ ల‌ర్ ను నియ‌మించింది కేంద్ర ప్ర‌భుత్వం. విచిత్రం ఏమిటంటే ఆమె మొట్ట మొద‌టి మ‌హిళా వీసీ కావ‌డం. జేఎన్‌యూ వీసీగా…
Read more...

YS Jagan : పంతుళ్ల‌కు జ‌గ‌న్ రెడ్డి తీపి క‌బురు

ఏపీ ప్ర‌భుత్వం పంతుళ్ల‌కు ఖుష్ ఖ‌బ‌ర్ చెప్పారు. రాష్ట్రంలో ప‌ని చేస్తున్న 30 వేల మంది పంతుళ్ల‌కు త్వ‌ర‌లోనే ప‌దోన్న‌తి క‌ల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న సీఎం క్యాంపు కార్యాల‌యంలో విద్యా శాఖ‌పై స‌మీక్షించారు. ఎస్జీటీలను స్కూల్…
Read more...

#HyderabadPublicSchool : హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లో ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

ఆదాయ‌, నివాస‌, కులం, జ‌న‌న ధృవీక‌ర‌ణ ప‌త్రాలు సంబంధిత త‌హ‌సిల్దార్లు జారీ చేసిన వాటినే స్వీక‌రించ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. 2015 నుంచి 2016 మ‌ధ్య జ‌న్మించిన వారై ఉండాల‌ని, ఒక కుటుంబంలో ఒక‌రే ద‌రఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ఎలాంటి…
Read more...

#UniversityofSiliconAndhra : తెలుగులో M.A కోర్స్ ఆఫ‌ర్ చేస్తున్న సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం

University of Silicon Andhra : 2017 నుంచి భారతీయ లలిత కళలు, భాషలలో ప్రాధాన్య‌త‌గా విద్య ప‌రంగా అందిస్తోన్న సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం (యుఎఫ్ఎస్ఎ ) తాజాగా తెలుగులోని మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. M.A చేసేవారి కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల
Read more...

#MulkanurVillage : ముల్క‌నూరు ..స‌ర్కార్ బ‌డుల్లో చ‌దివితేనే స‌ర్టిఫికెట్లు

ఒక‌ట‌వ త‌ర‌గ‌తి నుంచి 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల కోసం వ‌చ్చే ప్రైవేట్ బ‌డుల బ‌స్సుల‌ను త‌మ ఊరుకు రాణిచ్చే ప్ర‌స‌క్తి లేదంటూ ముల్క‌నూరు గ్రామం తీర్మానం చేసింది. ఈ మేర‌కు ఊరంతా చాటింపు వేసింది. భీమ‌దేవ‌ర‌ప‌ల్లి మండలానికి చెందిన ఈ గ్రామం…
Read more...

#TelanganaTET : విద్యా శాఖ నిర్లక్ష్యం..నిరుద్యోగుల పాలిట శాపం

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మూడు సార్లు ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఒకే ఒక్క సారి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై పలు ఆరోపణలు వచ్చాయి. అయినా సర్కార్ నుంచి స్పందన కనిపించలేదు. మరో వైపు ఎంసెట్ లో స్కామ్ జరగం, అది పూర్తిగా రద్దు…
Read more...