Breaking
- YSRCP Leaders: వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరించిన వైసీపీ నేతలు
- Minister Nimmala Ramanaidu: బుడమేరు సీసీ వాల్ పనుల జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం
- Education Department: ఐదుగురు ఎవల్యూవేటర్లను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ సంచలన నిర్ణయం
- TPCC: పీసీసీ కమిటీలను నియమించిన కాంగ్రెస్
- Rowdy Sheeter: గోవా కాసినోలో హైదరాబాద్ రౌడీ షీటర్ హల్ చల్
- BJP MLA Raja Singh: కరీంనగర్ నుంచి వార్ మొదలైంది – ఎమ్మెల్యే రాజాసింగ్
- Mamata Banerjee: బీజేపీ నేత అశ్లీల వీడియో, ఆపరేషన్ సిందూర్ వ్యాఖ్యలపై దీదీ ఆగ్రహం
- Rhino: మానస్ నేషనల్ పార్క్లో పర్యాటకులపై రైనో దాడి
- Pahalgam Terror Attack: పాకిస్తాన్ లో జరిగిన ర్యాలీలో ‘పహల్గాం ఉగ్రదాడి’ సూత్రధారి
- Air Chief Marshal: ఆయుధాలు, ఆయుధ వ్యవస్థపై ఎయిర్ చీఫ్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు

Browsing Category
Special Stories
Special Stories
Janasena Focus : ఎన్నికలపై జనసేనాని ఫోకస్
Janasena Focus : ఏపీలో ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. వైసీపీ పదే పదే చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన గత 2019లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ…
Read more...
Read more...
Akash Madhwal : రూర్కీ కుర్రాడు దుమ్ము రేపాడు
Akash Madhwal : ఐపీఎల్ పుణ్యమా అని ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు. యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగితే రింకూ సింగు టాప్ ఫినిషర్ గా పేరు పొందాడు. ఇక బౌలర్ల పరంగా చూస్తే ముంబై…
Read more...
Read more...
Sharath Babu Actor : నటనంటే ప్రాణం స్వేచ్ఛంటే ఇష్టం
Sharath Babu Actor : ప్రశాంతమైన మోము, చెరగని చిరునవ్వు. ఎల్లప్పటికీ గుర్తుండి పోయే రూపం నటుడు శరత్ బాబుది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. చివరకు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో కన్ను…
Read more...
Read more...
Siddaramaiah CM : ఫోన్ లేని సీఎం సిద్దరామయ్య
Siddaramaiah CM : టెక్నాలజీ శాసిస్తున్న నేటి ప్రపంచంలో ఎవరైనా ఫోన్ లేకుండా ఉంటారా. కానీ అది నిజం. క్లీన్ ఇమేజ్ స్వంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సిద్దరామయ్య. ప్రస్తుతం రెండోసారి సిద్దరామయ్య కర్ణాటకకు సీఎం…
Read more...
Read more...
DK Shiva Kumar : డీకేఎస్ రియల్ టార్చ్ బేరర్
కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు తెర పడింది. మొత్తం 224 సీట్లకు గాను 132కి పైగా సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 63 సీట్లకు పరిమితమైంది. ఇక…
Read more...
Read more...
Gautama Budha : బుద్ధం శరణం గశ్చామి
ప్రపంచానికి వెలుగును చూపిన గౌతమ బుద్దుడు పుట్టిన రోజు ఇవాళ. ప్రతి ఏటా ఏప్రిల్ 5న బుద్ద పూర్ణిమను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. బౌద్ద మత స్థాపకుడు అలియాస్ సిద్దార్థ గౌతముడు బోధనలు లోకాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. శాంతికి,…
Read more...
Read more...
Anand Mahindra : అరుదైన వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా
భారత దేశంలో గర్వించ దగిన వ్యాపారవేత్తలలో ఒకరుగా పేరు పొందారు ఆనంద్ మహీంద్రా. ప్రస్తుతం మహీంద్రా గ్రూప్ కు చైర్మన్ గా ఉన్నారు. వృత్తి పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అత్యంత స్పూర్తి…
Read more...
Read more...
Neera Cafe : ప్రారంభానికి సిద్దం ‘నీరా’ సన్నద్దం
అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న నీరా కేఫ్ ప్రారంభమానికి సిద్దమైంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాట్లను పరిశీలించారు. మే 3న మంత్రి కేటీఆర్ తో కలిసి నీరా కేఫ్ ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ నీరా…
Read more...
Read more...
Telangana Secretariat : సచివాలయం ఇంధ్ర భవనం
భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయం ఇంధ్ర భవానినికి ఇవాళ మోక్షం లభించింది. మొదట రూ. 400 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ సెక్రటేరియేట్ రాను రాను ఖర్చు తడిసి మోపెడైంది. ఒక రకంగా ప్రజలకు భారం తప్ప…
Read more...
Read more...
IRCTC Tirumala Darshan : ‘గోవిందం’ ప్రయాణం భక్తులకు వరం
వేసవి కాలంలో శ్రీవారిని దర్శించుకునే వారికి ఖుష్ కబర్ చెప్పింది ఐఆర్సీటీసీ. గోవిందం టూర్ ప్యాకేజీ పేరుతో సౌకర్యవంతంగా ఉండేలా ప్యాకేజీని ఏర్పాటు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లవచ్చు.…
Read more...
Read more...