Janasena: జనసేనకు హైకోర్టులో ఊరట ! గుర్తు కేటాయింపుపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత !

జనసేనకు హైకోర్టులో ఊరట ! గుర్తు కేటాయింపుపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత !

Janasena: జనసేన పార్టీకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేన పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) ఫౌండర్ ప్రెసిడెంట్ వ్యాజ్యం దాఖలు చేశారు.

Janasena Court Issue

దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం… ఇరుపక్షాల వాదనలు విని ఇటీవల తీర్పును రిజర్వు చేసింది. తాజాగా గ్లాస్‌ గుర్తును జనసేనకే కేటాయిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. గుర్తు కేటాయింపును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ ను కొట్టివేసింది.

Also Read:Ananya Reddy: సివిల్స్‌ లో మెరిసిన తెలుగు తేజాలు !

Leave A Reply

Your Email Id will not be published!