Satya Kumar BJP : పోస్టల్ బ్యాలెట్ లపై బీజేపీ జాతీయ కార్యదర్శి ఈసీకి ఉత్తరం
Satya Kumar : భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏపీలో దాదాపు 600,000 మంది ఉద్యోగులు ఎన్నికల నిర్వహణకు బాధ్యత వహిస్తున్నారని ఆయన అన్నారు.
Read more...
Read more...