CM Revanth Reddy : ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం రేవంత్
CM Revanth Reddy : ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రంలోని పలు సమస్యలను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Read more...
Read more...
