Browsing Tag

slams

MLA KTR : ‘హైడ్రా’ టార్గెట్ గా మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

KTR : ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని వందల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.
Read more...

Minister Kollu Ravindra : మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వార్నింగ్ ఇచ్చిన కొల్లు

Kollu Ravindra :తిరుమల లడ్డూ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Read more...

MLA KTR : శేరిలింగంపల్లి నియోజకవర్గం పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

MLA KTR : అరికెపూడి గాంధీ పార్టీ మారిన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా…
Read more...

Minister JP Nadda : బెంగాల్ పోలీసులపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా

Minister JP Nadda : పశ్చిమ బెంగాల్ పరిస్థితుల పట్ల ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వైఖరిపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
Read more...

Minister Ponguleti : తన ఇల్లు అక్రమమమైతే కూల్చేయమంటూ కేటీఆర్ కు సవాల్ విసిరిన పొంగులేటి

Minister Ponguleti : హిమాయత్ సాగర్ బఫర్ జోన్‌లో తన ఇల్లు ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మండిపడ్డారు.
Read more...

KTR : కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలమంటూ నిప్పులు చెరిగిన కేటీఆర్

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read more...

MLA KTR : దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

MLA KTR : 420 వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. డబ్బు కోసమే పార్టీ మారారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని విమర్శించారు.
Read more...

Buddha Venkanna : విజయ్ సాయి రెడ్డి పై నిప్పులు చెరిగిన బుద్ధా వెంకన్న

Buddha Venkanna : వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అబద్ధాలు చెబుతున్నా జగన్, విజయసాయిరెడ్డికి తెలియదా? అతను అడిగాడు.
Read more...

Nara Lokesh : జగన్ మోహన్ రెడ్డి ఓడిన కూడా రక్త చరిత్ర సృష్టిస్తున్నాడు

Nara Lokesh : ఓడిపోయినా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రక్తచరిత్ర సృష్టిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.
Read more...

CM Revanth Reddy : కాంగ్రెస్ 8 లోక్ సభ స్థానాల ఓటమి బీఆర్ఎస్ వల్లనే

CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజుల కాంగ్రెస్ పాలనను ప్రజలు మెచ్చుకున్నారని అన్నారు.
Read more...