Browsing Tag

slams

KTR : అభివృద్ధి చేతకాకే కాంగ్రెస్ నేతల పనికిమాలిన మాటలు

KTR : తెలంగాణ అభివృద్ధి, పాలన చేతకాకే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మూసీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Read more...

PM Narendra Modi : కాంగ్రెస్ దేశంలో కులాల వారీగా చూస్తుంది..సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని

Narendra Modi : మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read more...

Chevella MP : మైనారిటీలను మోదీ ఆదుకుంటే కాంగ్రెస్ వాడుకుంది

Chevella MP : స్వాతంత్య్రం సిద్ధించిననాటి నుంచి మైనారిటీలను వాడుకున్నదని కాంగ్రెస్‌ పార్టీ అని వారిని ఆదుకున్నది మాత్రం నరేంద్రమోదీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.
Read more...

KTR : తెలంగాణ ప్రజలకు ఒకవైపు సాగునీటి సంక్షోభం రుణమాఫీ బాధలు

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Read more...

Minister Payyavula : మాజీ సీఎం జగన్ కు శ్రీనివాసుని కోసం మాట్లాడే హక్కు లేదు

Minister Payyavula : తిరుమల వేంకటేశ్వరస్వామి గురించి మాట్లాడే హక్కు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
Read more...

Minister Srinivasa Varma : మాజీ సీఎం జగన్ పై భగ్గుమన్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ

Srinivasa Varma : తిరుమల లడ్డూ వివాదంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
Read more...

Minister Konda Surekha : కేటీఆర్ వల్లనే నాగ చైతన్య, సమంత విడిపోయారు

Konda Surekha : మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆరోపించారు.
Read more...

Amit Shah : కాంగ్రెస్ అధ్యక్షుడిపై మండిపడ్డ కేంద్ర హోంమంత్రి

Amit Shah : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి.
Read more...

MP Purandeswari : జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

MP Purandeswari : తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం కల్తీ చేసిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.
Read more...