KCR : కాంగ్రెస్ వల్లనే ఇంత కరువు వచ్చింది..కీలక వ్యాఖ్యలు చేసిన కెసిఆర్
KCR : నాలుగైదు నెలల్లోనే కరీంనగర్ ఎడారిగా మారిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు. 'పోలంబాట'లో భాగంగా శుక్రవారం కరీంనగర్ కమ్యూనల్ ప్రాంతంలో పర్యటించారు.
Read more...
Read more...
