Browsing Tag

YS Jagan Mohan Reddy

YSRCP Leaders: వైఎస్సార్‌సీపీ నేతలతో సమావేశం: వైఎస్‌ జగన్‌

YSRCP: ఈ భేటీలో నెల్లూరు, పల్నాడు జిల్లాల నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో వైఎస్‌ జగన్‌ చర్చించారు.
Read more...

Balineni Srinivasa Reddy: జిల్లా అధ్యక్ష పదవి నాకొద్దు !

Balineni Srinivasa Reddy: జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తానని అనగా, బాలినేని తిరస్కరించినట్లు సమాచారం. పైగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొననని ఆయన తేల్చిచెప్పినట్లు సమచారం.
Read more...

YS Jagan Mohan Reddy: చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

YS Jagan: ఇంత నిర్లక్ష్యపు పాలన ఏపీలో ఎన్నడూ లేదని.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం​ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
Read more...

YS Sharmila: J² (జిందాల్ – జగన్) స్కీములేసుకొని కాదంబరి కథ నడిపించారు – వైఎస్‌ షర్మిల

YS Sharmila: సినీనటి కాదంబరి జెత్వానీని కట్టడి చేసేందుకు ఐపీఎస్‌ అధికారులను రంగంలోకి దించడం దారుణమని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Read more...

YS Jagan : ‘వి మిస్ యు డాడీ’ అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టిన మాజీ సీఎం జగన్

YS Jagan : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురయ్యారు.
Read more...

Minister Vasamsetti Subhash: మాజీ సీఎం జగన్‌ పై విరుచుకుపడ్డ మంత్రి సుభాష్ !

అచ్యుతాపురం ప్రమాద ఘటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కార్మిక శాఖ మంత్రి సుభాష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read more...

YS Jagan : అచ్యుతాపురం ఫార్మా ఘటనపై ప్రభుత్వం తీరు దారుణం

YS Jagan : అచ్యుతాపురం ఎస్ఈజెడ్ ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాల పరామర్శించారు.
Read more...

Duvvada Srinivas: టెక్కలి ఇన్ చార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ను తొలగించిన వైసీపీ అధిష్టానం !

Duvvada Srinivas: టెక్కలి నియోజకవర్గ ఇన్‌ ఛార్జి బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ను తొలగించి, సీనియర్‌ నేత పేరాడ తిలక్‌ను ఇన్‌ ఛార్జిగా నియమించింది.
Read more...

YS Jagan Permission : విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన ఏపీ మాజీ సీఎం

YS Jagan : విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు.
Read more...