Browsing Category

Devotional

Devotional

Modi : ఆద‌ర్శ‌నీయం రామానుజుడి మార్గం

వెయ్యేళ్ల కింద‌ట ఈ భూమి మీద జ‌న్మించిన శ్రీ రామానుజాచార్యులు స‌మాన‌త‌ను చాటార‌ని కొనియాడారు. స‌మ‌తామూర్తి నిత్యం ప్రాతః స్మ‌ర‌ణీయుడు అని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ లోని ముచ్చింత‌ల్ శ్రీ‌రామ‌న‌గ‌రం స‌మ‌తా కేంద్రంలో ఏర్పాటు చేసిన 216…
Read more...

Modi : రామానుజుల విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన మోదీ

వెయ్యేళ్ల కింద‌ట ఈ భువిపై న‌డ‌యాడిన మ‌హోన్న‌త మాన‌వుడు శ్రీ రామానుజాచార్యుల భారీ విగ్ర‌హాన్ని దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఆవిష్క‌రించారు. హైద‌రాబాద్ లోని ముచ్చింత‌ల్ లో 216 అడుగుల తో ఏర్పాటు చేసిన స‌మ‌తామూర్తిని…
Read more...

Modi : రుద్రాభిషేకంలో పాల్గొన్న మోదీ 

తెలంగాణలోని హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇవాళ దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ శ్రీ‌రామ‌న‌గ‌రంకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన యాగ మ‌హోత్స‌వంలో పాల్గొన్నారు. జ‌గ‌త్ గురు…
Read more...

Statue Of Equality : మోదీ కోసం స‌మ‌తా కేంద్రం ముస్తాబు

దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ టూర్ హైద‌రాబాద్ కు రానున్నారు. ఇవాళ ఆయ‌న మ‌ధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్క‌డి నుంచి ముందుగా ఇక్రిశాట్ కు వెళ‌తారు. అక్క‌డ జ‌రిగే కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. ఆ త‌ర్వాత సాయంత్రం 4…
Read more...

Statue Of Equality : ఆధ్యాత్మిక సిగ‌లో స‌మ‌తా మూర్తి

ప్ర‌స్తుతం దారుల‌న్నీ శ్రీ‌రామ‌న‌గ‌రం వైపు ప‌రుగులు తీస్తున్నాయి. వేలాది మంది భ‌క్తులు అటు వైపే చూస్తున్నారు. జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ మూల మంత్రం న‌లు దిక్కులా వినిపిస్తున్నాయి. వేదాలు, ఉప‌ష‌నిత్తుల సారాన్ని వెయ్యేళ్ల కింద‌టే అవ‌పోస‌న ప‌ట్టిన…
Read more...

Statue Of Equality : దేశం చూపు స‌మ‌తా మూర్తి వైపు

యావ‌త్ భార‌తం అంతా ఇప్పుడు తెలంగాణ‌లో కొలువు తీరిన ఏర్పాటు చేసిన స‌మ‌తా మూర్తి శ్రీ రామానుజుడి విగ్ర‌హం వైపు చూస్తోంది. ప్ర‌పంచంలో 316 అడుగుల ఎత్తుతో బ్యాంకాక్ లో బుద్దుడు విగ్ర‌హం కొలువు తీర‌గా ఇప్పుడు భార‌త దేశంలోని తెలంగాణ రాష్ట్రం…
Read more...

Chinnajeeyar Swamy : భ‌క్తి మార్గం జీవ‌న సౌర‌భం

టెక్నాల‌జీ పెరుగుతోంది. కానీ భ‌క్తి భావ‌న త‌గ్గుతోంది. భ‌క్తి అన్న‌ది ఆచార్యుడో లేదా పండితుడో చెబితే, వారిని అనుస‌రిస్తే వ‌స్తుంది. ధ‌ర్మ‌బ‌ద్ద‌మైన జీవితం కావాలంటే భ‌క్తి అన్న‌ది నిత్యం మ‌నలో భాగ‌మై పోవాలి. ప్ర‌స్తుత విద్యా విధానంలో లోపం…
Read more...

Statue Of Equality : స‌మ‌తా కేంద్రం తెలంగాణ‌కు మ‌ణిహారం

దేశంలోనే మొద‌టిది ప్ర‌పంచంలోనే రెండోదిగా ప్ర‌సిద్ది చెందిన శ్రీ రామానుజుడి స‌మతామూర్తి విగ్ర‌హం ఇప్పుడు చ‌రిత్ర సృష్టించ బోతోంది. ఆధ్యాత్మిక‌త‌కు ఆల‌వాల‌మైన ప్రాంతంగా రంగారెడ్డి జిల్లా ముచ్చింత‌ల్ లోని శ్రీ‌రామ‌న‌గ‌రం కొలువు తీరింది.…
Read more...

Sri Ramanujacharya : స‌మ‌తా మూర్తి నిత్య స్ఫూర్తి

కుల, మ‌తాలు, వ‌ర్గ విభేదాలు వ‌ద్ద‌న్నాడు. దైవం అంద‌రికీ స‌మానం. ఈ మ‌ట్టి మీద జ‌న్మించిన ప్ర‌తి ఒక్క‌రికీ దైవాన్ని ద‌ర్శించుకునే హ‌క్కు ఉంద‌ని నిన‌దించాడు. గోపురం ఎక్కి చాటాడు. మీ అంద‌రి కోసం నేను అవ‌స‌ర‌మైతే న‌ర‌కానికి వెళ‌తాన‌ని…
Read more...

Modi Ramanuja : స‌మ‌తా కేంద్రం స‌ర్వం సిద్దం

భ‌క్త జ‌నం ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన క్ష‌ణాలు రానే వ‌చ్చాయి. వెయ్యేళ్ల కింద‌ట ఈ భూమి మీద న‌డ‌యాడిన శ్రీ రామానుజాచార్యుల భారీ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌కు ముస్తాబైంది. భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ స‌మ‌తా మూర్తిని…
Read more...