Breaking
- పవర్ లోకి రావడంలో టీడీపీ ఎన్నారైల కీలక పాత్ర
- సచివాలయానికి కొత్త స్థలం గుర్తింపు
- తిరుమలలో భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం
- 2027 మార్చి నాటికి పట్టాదారు పుస్తకాలు
- చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
- గణేష్ నిమజ్జనానికి హైడ్రా భగీరథ ప్రయత్నం
- నేటి నుంచి ఆర్టీఐపై జాతీయ సదస్సు
- నిజాయితీకి నిలువుటద్దం సీఎం చంద్రబాబు
- వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : జగన్
- స్పీకర్ పై ఎమ్మెల్సీల కామెంట్స్ దారుణం
Browsing Category
Devotional
Devotional
Gyanvapi Case : జ్ఞానవాపి కేసులో ముస్లింలకు బిగ్ షాక్
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన జ్ఞానవాపి కేసులో కీలక తీర్పు వెలువరించింది వారణాసి కోర్టు. సోమవారం సుదీర్ఘ విచారణ జరగనుంది. ఒక రకంగా హిందూ మహిళలకు భారీ ఊరటనిచ్చింది.
సంబురాల్లో మునిగి పోయారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు…
Read more...
Read more...
TTD : తిరుమలకు పోటెత్తిన భక్తులు
శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లలో మునిగి పోయింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). రోజు రోజుకు భక్తుల తాకిడి మరింత పెరుగుతోంది.
తండోప తండాలుగా తరలి…
Read more...
Read more...
TTD EO : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దమైంది. భక్తులకు ఇబ్బందులు రానివ్వమని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారి ధర్మారెడ్డి.
భక్తులందరికీ సంతృప్తికరంగా ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మేరకు…
Read more...
Read more...
Dalai Lama : తవాంగ్ని సందర్శించాలని ఉంది – దలైలామా
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురు దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ని తాను సందర్శించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా మెక్ మోహన్ రేఖకు దక్షిణంగా ఉన్న తవాంగ్ ను సందర్శించడాన్ని చైనా…
Read more...
Read more...
TTD : ఆ రోజుల్లో శ్రీవారి ఆలయం బంద్
ప్రపంచంలోనే అత్యధిక భక్తులను కలిగి ఉన్న దేవ దేవుడిగా భావించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది.
కరోనా కారణంగా కొంత నెమ్మదించినా ఆ తర్వాత తగ్గుముఖం పట్టడంతో రోజు రోజుకు భక్తులు…
Read more...
Read more...
TTD Cancels : బ్రహ్మోత్సవాలలో సామాన్యులకే దర్శనం
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నానా తంటాలు పడుతున్న వారందరికీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. గతంలో రెండేళ్లుగా కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించ లేదు తిరుమల తిరుపతి దేవస్థానం.
తాజాగా కరోనా తగ్గుముఖం పడుతుండడంతో…
Read more...
Read more...
Murugha Mutt Seer : మురుగ మఠాధిపతికి 14 రోజుల కస్టడీ
కర్ణాటకలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గ మురుగ మఠం మఠాధిపతిని కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల కస్టడీకి తరలించారు. మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావును సెప్టెంబర్ 1న రాత్రి అరెస్ట్ చేశారు.
నివాసంలో న్యాయమూర్తి ఎదుట…
Read more...
Read more...
Basava Siddalinga Swami : మఠాధిపతి సిద్దలింగ స్వామి సూసైడ్
కర్ణాటకలో మఠాధిపతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. శ్రీ గురు మడివాళేశ్వర మఠం పీఠాధిపతిగా ఉన్న బసవ సిద్దలింగ స్వామి ఆత్మహత్య చేసుకున్నారు.
తన గదిలో ఉరి వేసుకున్నట్లు అనుచరులు, పరివారం వెల్లడించారు. ఆయన చని…
Read more...
Read more...
Murugha Mutt Seer : మురుగ మఠాధిపతి నమూనాల సేకరణ
అత్యాచార ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో మురుగ మఠం మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పర్చగా కస్టడీకి తరలించారు.
విచారణకు సంబంధించి మఠాధిపతికి సంబంధించిన రక్తం,…
Read more...
Read more...
TTD Brahmotsavam : బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దం
కరోనా కారణంగా ఆగి పోయిన వార్షిక బ్రహ్మోత్సవాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పూర్తిగా రెండు సంవత్సరాల తర్వాత భక్తుల సమక్షంలో తిరుమలలో శ్రీవారి వార్షింక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లలో…
Read more...
Read more...