Breaking
- మెగా డీఎస్సీ కాదు అది దగా డీఎస్సీ : జగన్ రెడ్డి
- పవర్ లోకి రావడంలో టీడీపీ ఎన్నారైల కీలక పాత్ర
- సచివాలయానికి కొత్త స్థలం గుర్తింపు
- తిరుమలలో భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం
- 2027 మార్చి నాటికి పట్టాదారు పుస్తకాలు
- చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
- గణేష్ నిమజ్జనానికి హైడ్రా భగీరథ ప్రయత్నం
- నేటి నుంచి ఆర్టీఐపై జాతీయ సదస్సు
- నిజాయితీకి నిలువుటద్దం సీఎం చంద్రబాబు
- వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : జగన్
Browsing Category
Devotional
Devotional
Sri Sri Ravishankar : దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ సంచలన కామెంట్స్ చేశారు. గతంలో ఆయన ఎన్నడూ రాజకీయాల జోలికి వెళ్లలేదు.
కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల మధ్య శాంతి నెలకొలాని, సత్ సంబంధాలు…
Read more...
Read more...
TTD EO AV Dharma Reddy : టీటీడీ ఇంచార్జ్ ఈవోగా ధర్మారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం ఇంఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా అదనపు బాధ్యతలు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి దాకా తిరుపతి ఆలయంలో సుదీర్ఘ కాలం పాటు విశిష్ట…
Read more...
Read more...
Srivaari Mettu : శ్రీవారి భక్తులకు తీపి కబురు
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది. కరోనా కారణంగా రద్దు చేసిన కార్యక్రమాలన్నింటిని పునః ప్రారంభించింది టీటీడీ.
ఇటీవల తిరుమలలో భారీ వర్షాలు చోటు చేసుకోవడం, రహదారులు, శ్రీవారి మెట్టు మార్గం…
Read more...
Read more...
YV Subba Reddy : శ్రీవారి భక్తులకు తీపి కబురు – టీటీడీ
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. శనివారం తిరుమలలో టీటీడీ పాలక మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ మీటింగ్ లో…
Read more...
Read more...
Boris Johnson : అక్షరధామ్ ను దర్శించుకున్న బోరిస్ జాన్సన్
భారత దేశంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ ప్రధాన మంత్రి బోరీస్ జాన్సన్ కు అపూర్వ స్వాగతం లభిస్తోంది. బ్రిటన్ నుంచి ఆయన నేరుగా అహ్మదాబాద్ కు చేరుకున్నాడు.
అక్కడి నుంచి మహాత్మాగాంధీ నివసించిన అహ్మదాబాద్ లోని…
Read more...
Read more...
Upasana Konidela : స్వర్ణ దేవాలయం ‘ఉపాసన’ దర్శనం
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, తారక్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ దేశ వ్యాప్తంగా బిగ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది.
భారీ సక్సెస్ మూటగట్టుకున్న సందర్భంగా రామ్…
Read more...
Read more...
Sadhguru Save Soil : ధరణి కోసం సద్గురు ప్రయాణం
సద్దురు జగ్గీ వాసుదేవన్ అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన వయసు 65 ఏళ్లు. ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు. కానీ 30 వేల కిలోమీటర్ల ప్రయాణం ప్రారంభించారు.
అదే సేవ్ సాయిల్ పేరుతో జర్నీ స్టార్ట్ చేశారు. 100 రోజుల…
Read more...
Read more...
Modi : హనుమంతుడి త్యాగం స్మరణీయం
హనుమంతుడి బోధించిన నిస్వార్థ సేవా భావం , భక్తి భావాలు భారత దేశాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ దేశం బలోపేతం కావడంలో ఆధ్యాత్మిక అనుసంధానమై ఉందన్నారు.
దేశం పట్ల గౌరవ భావం, అంకిత భావం…
Read more...
Read more...
YS Jagan : రాములోరి కళ్యాణం కమనీయం
ఒంటిమిట్ట సీతారామ స్వామికి పేరొందింది. అద్బుతమైన శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీక ఈ ఆలయం. రాత్రి సీతారామ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.
కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు.…
Read more...
Read more...
TTD EO : టోకెన్లు లేకుండానే భక్తులకు దర్శనం
గతంలో ఎన్నడూ లేని రీతిలో తిరుమలకు భారీగా పోటెత్తారు భక్తులు. ఊహించని రీతిలో తరలి రావడంతో తిరుమల భక్త జన సందోహంతో నిండి పోయింది.
చాలా మందికి దర్శనం దొరకడం లేదని, సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ విఫలమైందన్న ఆరోపణలు…
Read more...
Read more...