Breaking
- మెగా డీఎస్సీ కాదు అది దగా డీఎస్సీ : జగన్ రెడ్డి
- పవర్ లోకి రావడంలో టీడీపీ ఎన్నారైల కీలక పాత్ర
- సచివాలయానికి కొత్త స్థలం గుర్తింపు
- తిరుమలలో భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం
- 2027 మార్చి నాటికి పట్టాదారు పుస్తకాలు
- చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
- గణేష్ నిమజ్జనానికి హైడ్రా భగీరథ ప్రయత్నం
- నేటి నుంచి ఆర్టీఐపై జాతీయ సదస్సు
- నిజాయితీకి నిలువుటద్దం సీఎం చంద్రబాబు
- వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : జగన్
Browsing Category
Devotional
Devotional
TTD : శ్రీవారి దర్శనం పోటెత్తిన భక్తజనం
కరోనా మెల మెల్లగా తగ్గుముఖం పట్టడంతో భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు బారులు తీరారు. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు పాటించాలని టీటీడీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు…
Read more...
Read more...
Yadadri Utsavam : వైభవోపేతం యాదాద్రి బ్రహ్మోత్సవం
భక్తుల పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి బ్రహ్మోత్సవాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
స్వామి వారి దర్శనం…
Read more...
Read more...
Dwaraka Tirumala : దర్శనం కోసం భక్తుల అగచాట్లు
కోరిన కోర్కెలు తీరుస్తాడని కొందరు. మనశ్శాంతి లభిస్తుందని మరికొందరు ఇలా వేలాది మంది భక్తులు తిరుమలతో పాటు ద్వారకా తిరుమలను దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ దేశంలో దేవాలయాలకు కొదువ లేదు. కానీ ఎన్నో అష్టకష్టాలు…
Read more...
Read more...
TTD : తిరుమలకు పోటెత్తిన భక్తులు
కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. భారీ ఎత్తున శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ లను దర్శనం చేసుకునేందుకు తరలి వస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను ప్రతి…
Read more...
Read more...
Pope Francis : యుద్దం రక్తపాతం శాంతికి విఘాతం
ఉక్రెయిన్ పై ఏకపక్ష దాడుల్ని వెంటనే రష్యా ఆపాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. యుద్దం శాంతికి విఘాతమని ఇది ఎంత మాత్రం ప్రపంచానికి మంచిది కాదని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ లో రక్తం, కన్నీళ్లు ఒకే చోట ప్రవహిస్తున్నాయని…
Read more...
Read more...
NV Ramana : శ్రీవారి సన్నిధిలో సీజేఐ దంపతులు
తిరుమల శ్రీవారి, అమ్మ వార్లను భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ దంపతులు దర్శించుకున్నారు.
ఎన్వీ రమణ దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వేద పండితులు సాదర…
Read more...
Read more...
TTD : శ్రీవారి భక్తులకు తీపి కబురు
తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టకేలకు దిగి వచ్చింది. దర్శనానికి సంబంధించి సేవా టికెట్ల ధరలను భారీగా పెంచాలని ఇటీవల జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఆ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…
Read more...
Read more...
Srisailam : మల్లన్న ఆర్జిత సేవలు షురూ
మహా శివరాత్రి పర్వదినం ముగిసింది. లక్షలాది మంది భక్తులు నల్లమలలో కొలువైన మల్లన్నను దర్శించుకున్నారు. శ్రీశైల పుణ్య క్షేత్రంలో అంగరంగ వైభవంగా మహోత్సవాలు ముగిశాయి.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ…
Read more...
Read more...
Jaggi Vasudev : పర్యావరణం కోసం సద్గురు ప్రయాణం
భూమిని కాపాడు కోవాలని, పర్యావరణాన్ని రక్షించు కోవాలని ప్రజల్లో చైతన్యం నింపేందుకు సద్గురు జగ్గీ వాసుదేవన్ నడుం బిగించారు. లండన్ నుంచి భారత్ కు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈనెల 21 నుంచి ఈ యాత్రను…
Read more...
Read more...
TTD : శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. కరోనా కారణంగా వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ వార్లను దర్శించు కోలేక పోయారు.
ఇప్పటికే కఠినమైన రూల్స్ విధించింది. కేంద్ర, రాష్ట్ర…
Read more...
Read more...