Breaking
- మెగా డీఎస్సీ కాదు అది దగా డీఎస్సీ : జగన్ రెడ్డి
- పవర్ లోకి రావడంలో టీడీపీ ఎన్నారైల కీలక పాత్ర
- సచివాలయానికి కొత్త స్థలం గుర్తింపు
- తిరుమలలో భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం
- 2027 మార్చి నాటికి పట్టాదారు పుస్తకాలు
- చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
- గణేష్ నిమజ్జనానికి హైడ్రా భగీరథ ప్రయత్నం
- నేటి నుంచి ఆర్టీఐపై జాతీయ సదస్సు
- నిజాయితీకి నిలువుటద్దం సీఎం చంద్రబాబు
- వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : జగన్
Browsing Category
Devotional
Devotional
Tirumala Rush : పోటెత్తిన భక్తులతో తిరుమల కిటకిట
Tirumala Rush : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలుమంగమ్మ కొలువై ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. గోవిందా గోవిందా ఆపద మొక్కుల…
Read more...
Read more...
TTD Booklet Release : తిరుమలలో సాలకట్ల వైభవోత్సవాలు
TTD Booklet Release : తిరుమల శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు సిద్దమైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు స్వామి, అమ్మ వార్లను దర్శించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా తండోప తండాలుగా తరలి…
Read more...
Read more...
Muruga Math Seer CM : సీఎంను కలిసిన మురుగ మఠాధిపతి
Muruga Math Seer CM : కర్ణాటకలోని ధార్వాడ్ శ్రీ మురుగ మఠానికి చెందిన శ్రీ మల్లికార్జున మహా స్వామి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశారు. సావనూరు దొడ్డ హుంసే కల్మఠం చన్న బసవ మహా స్వామీజీ, హుమ్నా బాద్ హుడగి…
Read more...
Read more...
Tirumala : తిరుమల గిరులు పోటెత్తిన భక్తులు
Tirumala : కలియుగ దైవం కొలువై ఉన్న తిరుమల పుణ్య క్షేత్రం భక్తుల జన సందోహంతో నిండి పోయింది. గోవిందా గోవిందా ఆపద మొక్కుల వాడా గోవిందా అంటూ భక్తులు స్వామి వారి దర్శనం కోసం నిలిచి ఉన్నారు. వేసవి సెలవులు పూర్తయినా ఇంకా తిరుమలకు…
Read more...
Read more...
Tirumala : పోటెత్తిన భక్తజనం గోవింద నామ స్మరణం
Tirumala : గోవింద నామ స్మరణతో మారుమ్రోగుతోంది పవిత్రమైన పుణ్య క్షేత్రం , కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ కొలువై ఉన్న తిరుమల. ఎక్కడ చూసినా భక్తులే. జనసందోహంతో తిరుమల జాతరను తలపింప చేస్తోంది. చిన్నారుల…
Read more...
Read more...
Pawan Kalyan : సత్యదేవుని సన్నిధిలో జనసేనాని
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం ఏపీలో వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రముఖ దేవాలయం అన్నవరంకు చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న సత్యనారాయణ స్వామి సన్నిధిలో పూజలు చేశారు.…
Read more...
Read more...
Tirumala Devotees : పోటెత్తిన భక్తజనం భారీ ఆదాయం
Tirumala Devotees : దేవ దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ప్రతి రోజూ 75 వేల మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు. ఇదిలా…
Read more...
Read more...
Lord Malayappa Swamy : కెనడాలో ఘనంగా శ్రీవారి కళ్యాణం
Lord Malayappa Swamy : టీటీడీ ఆధ్వర్యంలో కెనడా, యుఎస్ లలోని 14 నగరాలలో శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవాలు కొనసాగుతున్నాయి. జూన్ 4న టొరొంటోలో, 10న మోనిటేరియల్ , 11న ఒట్టావాలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం…
Read more...
Read more...
Priyanka Gandhi : నర్మదా పూజలో పాల్గొన్న ప్రియాంక
Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మధ్య ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. సోమవారం ఆమె జబల్ పూర్ లోని గ్వారి ఘాట్ లో నర్మదా పూజలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా త్వరలో రాష్ట్రంలో శాసన సభ…
Read more...
Read more...
Pawan Kalyan : ప్రజా క్షేమం కోసం పవన్ యాగం
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్, నటుడు పవన్ కళ్యాణ్ సోమవారం అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా క్షేమం కోసం యాగాన్ని చేపట్టారు. ధర్మం కోసం, నీతి కోసం, సమాజం కోసం సకల జనులంతా బాగుండాలని కోరుకుంటూ ఈ ధార్మిక ,…
Read more...
Read more...