Breaking
- సంధ్యారావు ఎవరో కాదు సీఎం రేవంత్ రెడ్డే
- మెగా డీఎస్సీ కాదు అది దగా డీఎస్సీ : జగన్ రెడ్డి
- పవర్ లోకి రావడంలో టీడీపీ ఎన్నారైల కీలక పాత్ర
- సచివాలయానికి కొత్త స్థలం గుర్తింపు
- తిరుమలలో భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం
- 2027 మార్చి నాటికి పట్టాదారు పుస్తకాలు
- చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
- గణేష్ నిమజ్జనానికి హైడ్రా భగీరథ ప్రయత్నం
- నేటి నుంచి ఆర్టీఐపై జాతీయ సదస్సు
- నిజాయితీకి నిలువుటద్దం సీఎం చంద్రబాబు
Browsing Category
Devotional
Devotional
Tirumala Ugadi : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మార్చి 22న ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేసింది. అయితే పండుగ కావడంతో నిత్యం స్వామి వారికి సమర్పించే ఆర్జిత సేవలు…
Read more...
Read more...
Virat Kohli Anushka Visit : ఉజ్జయిని గుడిలో కోహ్లీ..అనుష్క
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి శనివారం ఉజ్జయిని లోని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో…
Read more...
Read more...
Vijayapriya Kailaasa : భారత దేశం గురు పీఠం – విజయప్రియ
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జెనీవాలో జరిగిన సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసా (యుఎస్కే) కు చెందిన వివాదాస్పద నిత్యానందకు చెందిన ప్రతినిధి విజయప్రియ నిత్యానంద హాజరయ్యారు. భారత దేశం పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై…
Read more...
Read more...
TTD Facial Recognition : తిరుమలలో సరికొత్త ప్రయోగం
కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతోంది తిరుమల. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వరుడికి భక్తులు ఉన్నారు. నిత్యం వేలాది మంది స్వామి వారిని దర్శించుకుంటారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తిరుమల తిరుపతి…
Read more...
Read more...
Tirumala Tirupati : శ్రీవారి భక్తులకు శుభవార్త
ఇక వేసవి కాలం ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తిరుమలను దర్శించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. నిత్యం స్వామి వారిని దర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.…
Read more...
Read more...
JP Nadda Sringeri Mutt : శృంగేరి పీఠంలో జేపీ నడ్డా
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ పీఠంగా పేరొందిన శృంగేరీ పీఠాన్ని సందర్శించారు జేపీ నడ్డా. ఇందులో భాగంగా జేపీ…
Read more...
Read more...
Yadagirigutta Brahmotsavams 2023 : 21 నుంచి ‘గుట్ట’ ఉత్సవాలు
భక్తుల కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా కొలిచే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్దమైంది. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆలయాన్ని పునర్ నిర్మించింది. భారీ ఎత్తున ఖర్చు…
Read more...
Read more...
Mukesh Ambani Visit : సోమనాథ్ ఆలయంలో అంబానీ పూజలు
మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముకేశ్ అంబానీ తన కొడుకు ఆకాష్ అంబానీతో కలిసి సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అంబానీ ఫ్యామిలీ గతంలో ఈ గుడిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు చేశారు.…
Read more...
Read more...
Isha Mahashivratri : ఆధునిక కాలానికి ఆది యోగి
ఆధునిక కాలంలో సద్గురు ఆది యోగి అని అభివర్ణించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.ఆయనను రిషి ఆఫ్ మోడ్రన్ టైమ్స్ అని కొనియాడారు. సద్గురు జగ్గీ వాసుదేవన్ సారథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ లో ఘనంగా జరిగింది మహా…
Read more...
Read more...
Sadhguru Maha Shivaratri : చైతన్యానికి ప్రతీక శివరాత్రి – సద్గురు
నిత్య చైతన్యానికి ప్రతీక మహా శివరాత్రి. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. భారత దేశంలోని పవిత్రమైన పండుగలలో ఇది ఒకటి. అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగ శివుని అనుగ్రహాన్ని జరుపుకుంటుంది. మొదటి గురువుగా…
Read more...
Read more...