Breaking
- పవర్ లోకి రావడంలో టీడీపీ ఎన్నారైల కీలక పాత్ర
- సచివాలయానికి కొత్త స్థలం గుర్తింపు
- తిరుమలలో భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం
- 2027 మార్చి నాటికి పట్టాదారు పుస్తకాలు
- చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
- గణేష్ నిమజ్జనానికి హైడ్రా భగీరథ ప్రయత్నం
- నేటి నుంచి ఆర్టీఐపై జాతీయ సదస్సు
- నిజాయితీకి నిలువుటద్దం సీఎం చంద్రబాబు
- వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : జగన్
- స్పీకర్ పై ఎమ్మెల్సీల కామెంట్స్ దారుణం
Browsing Category
Devotional
Devotional
Seer Shivamurthy : మఠాధిపతి శివమూర్తిపై మరో కేసు
కర్నాటకకు చెందిన ప్రముఖ లింగాయత్ కమ్యూనిటీనికి చెందిన మఠాధిపతి శివమూర్తి శరణారావుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే ఆయనపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. తాజాగా శివమూర్తిపై మరో కేసు నమోదు…
Read more...
Read more...
TTD : ఆ రెండు రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత
కోట్లాది మంది భక్తులను కలిగి ఉన్న తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఆలయాన్ని మూసి వేయనున్నారు. అక్టోబర్ 25న సూర్య గ్రహణం ఉండడం, వచ్చే నవంబర్ 8న చంద్ర గ్రహణం ఏర్పడడంతో శ్రీవారి ఆలయాన్ని 12 గంటల పాటు మూసి ఉంచుతారు.
శ్రీవారి…
Read more...
Read more...
TTD Pushpa Yagam : శ్రీవారి పుష్ప యాగానికి టీటీడీ సిద్దం
కరోనా తర్వాత తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రోజుకు వేలాది మంది దర్శనం చేసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక వచ్చే నెల నవంబర్ 1న శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పుష్ప…
Read more...
Read more...
TTD : శ్రీవారి దర్శనం మరింత ఆలస్యం
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా నిర్వహించ లేదు ఉత్సవాలను. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం కరోనా తగ్గుముఖం…
Read more...
Read more...
Gyanvapi Case : 11 లోగా సమాధానం ఇవ్వాలి – కోర్టు
యూపీలోని జ్ఞాన్ వాపి కేసుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 11 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది వారణాసి కోర్టు. ఇందులో భాగంగా తీవ్ర అభ్యంతరం తెలిపిన ముస్లిం పక్షం…
Read more...
Read more...
TTD Brahmotsavam : వైభవోపేతం శ్రీవారి బ్రహ్మోత్సవం
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శ్రీ స్వామి వారు కల్కి అవతారంలో దర్శనం ఇచ్చారు. . మలయప్ప స్వామి అశ్వవాహనంపై ఊరేగారు.
తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత…
Read more...
Read more...
PM Modi : ధైర్యానికి ప్రతీక విజయ దశమి – మోదీ
దేశ ప్రజలందరికీ విజయ దశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ధైర్యానికి, సంయమనం వహించేందుకు, సానుకూల శక్తిని కల్పించేందుకు దసరా ఫెస్టివల్ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. దేశంలోని పలు…
Read more...
Read more...
TTD Brahmotsavam : తిరుమలకు పోటెత్తిన భక్తజనం
కోట్లాది మంది భక్తులను కలిగి ఉన్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి…
Read more...
Read more...
CM KCR : నరసింహా కరుణించు నన్ను రక్షించు
సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా శుక్రవారం యాదరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ దివ్య విమాన గోపురానికి సంబంధించి బంగారు తాపడం కోసం ఏకంగా కేజీ 16 తులాల…
Read more...
Read more...
YS Jagan TTD : శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సీఎం జగన్
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా ఈ ఉత్సవాలను టీటీడీ నిర్వహించ లేక పోయింది. కరోనా కారణంగా స్వామి వారికి ఉత్సవాలను నిర్వహించక పోవడంతో తిరిగి ఈసారి కరోనా కేసులు తగ్గుముఖం…
Read more...
Read more...