Breaking
- Terror Suspects: ఉగ్రదాడి కుట్ర కేసులో నాలుగో రోజు ముగిసిన సిరాజ్, సమీర్ ల విచారణ
- Vallabhaneni Vamsi: వంశీకి షాక్ ఇచ్చిన నూజివీడు కోర్టు ! బెయిల్ పిటిషన్ కొట్టివేత !
- Harish Kumar Gupta: ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా
- ACB Notices: ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు
- KTR: తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం – కేటీఆర్
- Mahesh Kumar Goud: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో మహేష్ గౌడ్ భేటీ
- Serial Killer: నరమాంస భక్షకుడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు సంచలన తీర్పు
- Ship Accident: కొచ్చి తీరంలో మునిగిన లైబీరియా నౌక ! భారీస్థాయిలో లీకైన చమురు !
- Lalu Prasad Yadav: కొడుకు తేజ్ప్రతాప్ ను పార్టీ నుంచి, కుటుంబం నుండి బహిష్కరించిన లాలూ
- Bomb Threat: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు

Browsing Category
NEWS
NEWS
Mahesh Kumar Goud: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో మహేష్ గౌడ్ భేటీ
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మహేష్ కుమార్గౌడ్ చర్చించారు.
Read more...
Read more...
Minister Pralhad Joshi : కాంగ్రెస్ పార్టీ పై భగ్గుమన్న కేంద్రమంత్రి ఘరమ్
Pralhad Joshi : కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విరుచుకుపడ్డారు.. ఒకే కుటుంబం ఆధిపత్యం వహించే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యం..
Read more...
Read more...
AP Liquor Scam : నిందితుల కస్టడీ పై ఏసీబీ కోర్టు తీర్పును మే 29 కి వాయిదా..
AP Liquor Scam : మద్యం కుంభకోణం కేసులో ముద్దాయిల కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు.. తన తీర్పును వాయిదా వేసింది.
Read more...
Read more...
KTR Slams BJP : బీజేపీ పై వీడియోలతో సెటైర్లు విసిరిన కేటీఆర్
KTR : బీజేపీని ఎందుకు విమర్శించటం లేదని పార్టీ మహిళా నేత.. మరో పక్క సొంత చెల్లెలైన కల్వకుంట్ల కవిత లేఖాస్త్రం ఎఫెక్టో..
Read more...
Read more...
CM Chandrababu : పొగాకు కంపెనీ ప్రతినిధులకు సీఎం కీలక ఆదేశాలు
CM Chandrababu : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పొగాకు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, పొగాకు కంపెనీ ప్రతినిధులను ఆంధప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు.
Read more...
Read more...
Telangana Govt : విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద బీమా..డిప్యూటీ సీఎం భట్టి
Telangana Govt : తెలంగాణలోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికులు కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Read more...
Read more...
PM Modi-Roadshow : గుజరాత్ పర్యటనలో పాక్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ
PM Modi : గుజరాత్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్కు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాహోద్ సభలో పాక్ను చీల్చిచెండాడారు.
Read more...
Read more...
Kakani Govardhan Reddy : మాజీ మంత్రి కాకానికి 14 రోజుల రిమాండ్
Kakani Govardhan Reddy : క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి కోర్టు రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు...
Read more...
Read more...
AP Govt : ఏపీ సర్కార్ వైఎస్ఆర్ జిల్లా పేరు మారుస్తూ సంచలన నిర్ణయం
AP Govt : వైఎస్సార్ జిల్లా పేరును మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా పేరును కడప జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...
Read more...
NIA Arrest : పాక్ తో గూఢచర్యం కేసులో సిఆర్పిఎఫ్ జవాన్ అరెస్ట్
NIA : దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేస్తున్న సీఆర్పీఎఫ్ జవాను ఒకరిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది.
Read more...
Read more...