YSRCP : వైసీపీ కార్యకర్తలకు ఉగాది రంజాన్ బహుమతులు

అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే మాదన్న ఇంటి స్థలాలు చుపిస్తాననడం సరికాదన్నారు....

YSRCP : ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని ఎంపిక చేసిన వైసీపీ శ్రేణులకు పండుగ కానుకలు పంపిణీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలో జరిగిన వైసీపీ కార్యకర్తల అత్యవసర సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ను మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

YSRCP Given

అనంతరం ఈ భూమిలో ఎనిమిదేళ్లుగా కంపురం ఉన్నట్లు మండల పరిధిలోని అదుసుపాలెంలో ఉన్న ప్రభుత్వ భూమికి సర్వే నంబర్లు ఇస్తూ వైసీపీ శ్రేణులకు పత్రం పంపిణీ చేశారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే మాదన్న ఇంటి స్థలాలు చుపిస్తాననడం సరికాదన్నారు. దీంతో హౌస్ పట్టా తీసుకున్నవాళ్ళు ఏ పట్టాలు నిజామా..డూప్లికేట అని ప్రశ్నిస్తున్నారు.

Also Read : PBKS vs SRH IPL 2024 : 2 పరుగుల తేడాతో పంజాబ్ ను ఓడించిన సన్ రైజర్స్…

Leave A Reply

Your Email Id will not be published!