Browsing Category

Devotional

Devotional

Ramanujacharya : స‌మ‌తా మూర్తి దేశానికి స్ఫూర్తి

వెయ్యేళ్ల కింద‌టే కుల‌, మ‌తాలు, వ‌ర్గ విభేదాలు, ఈర్ష్య‌లు, విద్వేషాలు ఉండ కూడ‌ద‌ని చాటి చెప్పిన గొప్ప మ‌హ‌నీయుడు శ్రీ రామానుజాచార్యులు అని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్. రూ. 1000 కోట్ల‌తో 216 అడుగుల‌తో ప్ర‌పంచంలోనే…
Read more...

Statue Of Eqality : స‌మతామూర్తి కేంద్రం ప‌హారామ‌యం

ప్ర‌పంచంలోనే రెండో అతి పెద్ద విగ్ర‌హం ఏర్పాటైన స‌మ‌తామూర్తి కేంద్రంలో అడుగ‌డుగునా పోలీసులే క‌నిపిస్తున్నారు. ఈనెల 2న ప్రారంభ‌మైన మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మాలు 14 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే కార్య‌క్ర‌మాన్ని అధికారికంగా…
Read more...

Ramanujacharya : ఆధ్యాత్మిక‌త‌కు ఆల‌వాలం శ్రీ‌రామ‌న‌గ‌రం

రంగారెడ్డి జిల్లా ముచ్చింత‌ల్ లో ఏర్పాటైన శ్రీ‌రామ‌న‌గ‌రం ఆధ్యాత్మిక‌త‌తో అల‌రారుతోంది. కుల‌, మ‌త‌, వ‌ర్గ భేదాలు లేకుండా మ‌నుషులంతా స‌మానులేన‌న్న మ‌హ‌నీయుడు శ్రీ రామానుజాచార్యుల విగ్ర‌హ మ‌హోత్స‌వాలు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో…
Read more...

Sri Ramanujacharya : స‌మ‌తామూర్తి జీవితం స్ఫూర్తి పాఠం

ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ. దీనిని ఆస్వాదించాలంటే, దీనిని ప‌రిపూర్ణం చేసుకోవాలంటే ఒక్క‌టే మార్గం ఆధ్యాత్మికం. దీనికి సాధ‌న కావాలి. అంత‌కంటే ఎక్కువ‌గా సంయ‌మ‌నం అవ‌స‌రం. స‌న్మార్గంలో న‌డవాలంటే గురువు త‌ప్ప‌నిస‌రి ఉండాల్సిందే. లేక పోతే చ‌దువు…
Read more...

Modi : మోదీ కోసం ‘స‌మ‌తామూర్తి’ సిద్ధం

రామానుజుడి వెయ్యేళ్ల పండ‌గ అంగ‌రంగ వైభవంగా ప్రారంభ‌మైంది ముచ్చింత‌ల్ లోని శ్రీ‌రామ‌న‌గ‌రం. ఈనెల 14 వ‌ర‌కు మ‌హోత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. ఈనెల 5న భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేకంగా హాజ‌ర‌వుతారు. ఈ సంద‌ర్భంగా ఆశ్ర‌మంతో…
Read more...

Chinna Jeeyar : ఆధ్యాత్మిక‌త తోనే మానవాళిలో ప‌రివ‌ర్త‌న

ఆధ్యాత్మిక‌త తోనే స‌మ‌స్త మాన‌వాళిలో ప‌రివ‌ర్త‌న సాధ్య‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి. వెయ్యేళ్ల మ‌హోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన శ్రీ…
Read more...

Ramanujacharya : స‌ప్త‌వ‌ర్ణ శోభితం స‌మతామూర్తి కేంద్రం

వెయ్యేళ్ల స‌మతామూర్తి మ‌హోత్స‌వాలు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ప్రారంభ‌మ‌య్యాయి. రాహు కాలం త‌ర్వాత శ్రీ‌రామ‌న‌గ‌రంలో శ్రీ‌శ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చేప‌ట్టిన శోభ‌యాత్ర భ‌ఖ్త జ‌న కోటిని…
Read more...

Shobha Yatra : అంగ‌రంగ వైభ‌వం శోభ‌యాత్ర సంబురం

ఎటు చూసినా భ‌క్తులే. ఎక్క‌డ చూసినా జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ నినాద‌మే. కాలం మారినా టెక్నాల‌జీ విస్త‌రించినా త‌మ‌లో ఇంకా భ‌క్తి ఛాయ‌లు పోలేద‌ని నిరూపించారు భ‌క్తులు. శ్రీ‌రామ‌న‌గ‌రం ప్రాంగ‌ణంలో స‌మ‌తామూర్తి శ్రీ రామానుజాచార్యుల వెయ్యేళ్ల…
Read more...

Ramanujacharya : స‌మ‌తామూర్తి కేంద్రం భ‌క్త జ‌న సందోహం

రంగారెడ్డి జిల్లా ముచ్చింత‌ల్ లోని శ్రీ‌రామ‌న‌గ‌రంలో ఏర్పాటు చేసిన స‌మ‌తామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్ర‌హ మ‌హోత్స‌వం అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభ‌మైంది. ఎక్క‌డ చూసినా భ‌క్తులే. జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ అంటూ వేలాది మంది భ‌క్తులు…
Read more...

Ramanujacharya : స‌హ‌స్రాబ్ధి ఉత్స‌వం ఆధ్యాత్మిక శోభితం

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేసిన 210 అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్ర‌హం మ‌హోత్స‌వం ప్రారంభ‌మైంది. రంగారెడ్డి జిల్లా ముచ్చింత‌ల్ లోని శ్రీ‌రామ‌న‌గ‌రం లో శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మం…
Read more...