Breaking
- కుల గణనపై తీర్మానం చేయాలి : ఎంకే స్టాలిన్
- ఇరాన్ పై విరుచుకు పడిన అమెరికా
- ‘వికసిత్ భారత్’ సాధనకు ఆరోగ్యవంతులైన పౌరులే కీలకం
- హైదరాబాద్ లో ‘టీసీఎస్ – హైపర్ వాల్ట్’ ఏఐ డేటా సెంటర్
- కాంగ్రెస్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయి : కేటీఆర్
- 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘సింగరేణి’ రైలు
- పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ శ్రీకారం
- నాపై జైలులో విష ప్రయోగం చేశారు : సంజయ్ రౌత్
- మాజీ మంత్రి నెహ్రూపై దాడులు కక్ష సాధింపు కాదు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
Browsing Category
Devotional
Devotional
అంగరంగ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల వైభవంగా ప్రారంభమయ్యాయి. మే 1 శుక్రవారం ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల…
Read more...
Read more...
ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి
శ్రీ వేంకటేశ్వర స్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న పద్మావతి పరిణయ మండపంలోఅత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా…
Read more...
Read more...
పదకవితా పితామహుడు అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాలు
సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు మే 2 నుండి 8వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. అన్నమయ్య జన్మ స్థలమైన తాళ్లపాకలోని ధ్యాన మందిరం, రాజంపేటలోని 108 అడుగుల…
Read more...
Read more...
వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం
శ్రీవారిపై అచంచలమైన భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాలను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తూ మహిళాభ్యుదయానికి దారి చూపిన మహా కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని శతావధాని శ్రీ ఆముదాల మురళి పేర్కొన్నారు. ఆమె 296వ జయంతి ఉత్సవాలు తిరుపతిలోని అన్నమాచార్య…
Read more...
Read more...
మే నెలలో టీటీడీ అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు
టీటీడీ కీలక ప్రటన చేసింది. మే నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో కూడా విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మే 1, 15, 22, 29వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు…
Read more...
Read more...
బధిరులకు విద్యతో పాటు నైపుణ్యాభివృద్ది
టీటీడీ ఎన్నో సేవలు అందిస్తోంది. విద్య, వైద్యం, భక్తులకు మెరుగైన సేవలను కల్పిస్తోంది. ఇదిలా ఉండగా మూగ, చెవిటి పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్స్, కాలేజీలను నిర్వహిస్తోంది. జూలై 25, 1974 సంవత్సరంలో 17 మంది బధిర విద్యార్థులతో…
Read more...
Read more...
వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు
తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు…
Read more...
Read more...
శ్రీవారి సేవకుల పనితీరుపై రేటింగ్
శ్రీవారి సేవ కార్యకలాపాలపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు సేవల కేటాయింపు, భక్తులకు సేవలు అందించే విధానంపై…
Read more...
Read more...
శ్రీ కోదండ రాముని మహోత్సవం దివ్య పుష్ప యాగం
తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలోపుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తి పరవశంలో భక్తులు ఈ దివ్యోత్సవాన్ని దర్శించారు . ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ కోదండ రామస్వామివారి ఉత్సవ మూర్తులకు…
Read more...
Read more...
శరవేగంగా ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు
తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు. మ్యూజియం ఆధునీకరణ పనుల పురోగతిని…
Read more...
Read more...