Breaking
- కుల గణనపై తీర్మానం చేయాలి : ఎంకే స్టాలిన్
- ఇరాన్ పై విరుచుకు పడిన అమెరికా
- ‘వికసిత్ భారత్’ సాధనకు ఆరోగ్యవంతులైన పౌరులే కీలకం
- హైదరాబాద్ లో ‘టీసీఎస్ – హైపర్ వాల్ట్’ ఏఐ డేటా సెంటర్
- కాంగ్రెస్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయి : కేటీఆర్
- 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘సింగరేణి’ రైలు
- పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ శ్రీకారం
- నాపై జైలులో విష ప్రయోగం చేశారు : సంజయ్ రౌత్
- మాజీ మంత్రి నెహ్రూపై దాడులు కక్ష సాధింపు కాదు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
Browsing Category
Devotional
Devotional
టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణపై సంచలన నిర్ణయం
టీటీడీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. ఆయన కొలువు తీరాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఎవరూ ఊహించని రీతిలో వైకుంఠ ద్వార దర్శనాలను ఘనంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా…
Read more...
Read more...
తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పార్వేట ఉత్సవం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. గోదా పరిణయోత్సవం కూడా కన్నుల పండువగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు…
Read more...
Read more...
తిరుమలలో సుప్రబాత సేవ పునః ప్రారంభం
టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది. నేటి నుండి తిరుమలలో సుప్రభాత సేవ పునః ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల ఆలయంలో మొదటి, అత్యంత ముఖ్యమైన…
Read more...
Read more...
పోటెత్తిన భక్తజనం మకర జ్యోతి దర్శనం
శబరిమలలో మకర జ్యోతి బుధవారం సాయంత్రం 6.45 గంటలకు మకర జ్యోతి దర్శన ఇచ్చింది. వేలాది మంది అయ్యప్ప భక్తులు చేరుకున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రంగా భాసిల్లుతూ వస్తోంది. ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది భక్తులు హాజరయ్యారు.…
Read more...
Read more...
పొంగల్ ప్రపంచ పండుగగా మారింది : మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగల్ పండుగ సందర్బంగా దేశ ప్రజలందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పొంగల్ ప్రపంచ పండుగగా ఆవిర్భవించిందని…
Read more...
Read more...
10 రోజుల్లో 7.83 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనాలు
టీటీడీ కీలక ప్రకటన చేసింది. గత ఏడాది డిసెంబర్ 30 నుండి ఈ ఏడాది జనవరి 8వ తేది వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు విశేష సంతృప్తి వ్యక్తం చేశారని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు.…
Read more...
Read more...
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, స్వామి-అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి.…
Read more...
Read more...
రాష్ట్ర పండుగగా ‘ప్రభల తీర్థం’ : కందుల దుర్గేష్
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి ఏటా ప్రభల తీర్థంను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని, ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని చెప్పారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల…
Read more...
Read more...
భక్తుల సేవే మా మొదటి ప్రాధాన్యత : టీటీడీ చైర్మన్
తిరుమలలో శ్రీవారిని దర్శించు కునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడమే టీటీడీ పాలక మండలి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చేసేందుకు…
Read more...
Read more...
మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత
టీటీడీ కీలక ప్రకటన చేసింది. చంద్ర గ్రహణం కారణంగా వచ్చే మార్చి నెల 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసి వేయనున్నట్లు వెల్లడించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్…
Read more...
Read more...