Breaking
- ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ అద్భుతం
- గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు హోటళ్లు, క్యాసినోల కోసమే
- అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ చీఫ్
- టీమిండియా టి20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..?
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
Browsing Category
Devotional
Devotional
ఇక శరవేగంగా బాసర ఆలయ అభివృద్ది పనులు
ప్రసిద్ద పుణ్య క్షేత్రం బాసర ఆలయ అభివృద్ది పనులు ఇక శరవేగంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…
Read more...
Read more...
కమనీయం కడు రమణీయం పుష్ప యాగం
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం భక్తి భరితంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఆలయ శుద్ధి, నిత్యారాధనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది.తులసీదళాలు,…
Read more...
Read more...
రూ.225 కోట్లతో బాసర ఆలయ పునః నిర్మాణం
దక్షిణ భారతదేశంలోని ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం.. అక్షరాభాస్యాలకు ఆలవాలమైన క్షేత్రం పునః నిర్మాణంతో కొత్త శోభను సంతరించు కోబోతోంది. వేద వ్యాస మహర్షితో ప్రతిష్టతమైన ముగ్గురు అమ్మల ఆలయం ఆచారాలకు అనుగుణంగా సమున్నతమైన…
Read more...
Read more...
టీటీడీ అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 10, 17, 24 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం…
Read more...
Read more...
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 10, 24వ తేదీల్లో శుక్రవారాల్లో…
Read more...
Read more...
ఒంటిమిట్టలో విశిష్ట సేవలు అందించిన శ్రీవారి సేవకులు
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. 80 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.…
Read more...
Read more...
కమనీయం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం
ఒంటిమిట్టలని శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరిగింది. దాదాపు 80 వేల మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు.…
Read more...
Read more...
ఆంధ్రప్రదేశ్లో రామ రాజ్యం స్థాపించాం
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి సన్నిధిలో నిర్వహించిన శ్రీ సీతా రాముల దివ్య కళ్యాణోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి…
Read more...
Read more...
సీతారాములోరి కళ్యాణానికి పోటెత్తిన భక్తులు
ఒంటిమిట్టలో ఇవాళ శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు టీటీడీ ఉన్నత అధికారులు, జిల్లా అధికారులతో సమిష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు ప్రణాళిక…
Read more...
Read more...
శ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో మార్పులు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ( టీటీడీ) శ్రీవాణి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. గతంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించింది. ఈ నుంచి భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కు రూ.10వేలు విరాళంతోపాటు, వీఐపీ…
Read more...
Read more...