Breaking
- ముగిసిన ఫుట్బాల్ దిగ్గజాల శకం
- నీట్ వ్యవహారంపై కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై
- బీజేపీ మూకల దాడి పిరికిపంద చర్య : షర్మిలా రెడ్డి
- ఏపీ సర్కార్ కు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్
- రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు : ఎస్. సవిత
- విద్యార్థులపై లాఠీఛార్జ్ను తప్పుబట్టిన శశి థరూర్
- నాలుగేళ్ల ఒప్పందంపై ఫిల్ ఫోడెన్ సంతకం
- వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్లేయర్ : హర్భజన్ సింగ్
- పొగాకు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు
- ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు
Browsing Category
Devotional
Devotional
తిరుమలలో భక్తుల రద్దీ నిర్వహణకు పకడ్బందీ చర్యలు
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బా రాయుడుతో కలిసి తిరుమలలోని దర్శన క్యూలైన్లు, ట్రాఫిక్, భక్తులకు అందిస్తున్న…
Read more...
Read more...
శ్రీవారి అభిషేక వేళ సామాన్య భక్తులకు దర్శన భాగ్యం
భక్తుల సౌకర్యాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ శ్రీవారి అభిషేక సేవ సందర్భంగా వేలాది మంది సామాన్య భక్తులకు శ్రీవారి దివ్య దర్శన భాగ్యాన్ని అందించింది . ఆలయంలో టీటీడీ సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్ల కారణంగా మొత్తం 87,689 మంది…
Read more...
Read more...
వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుపతి లోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుంచి 31వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామి వారి సేవలు…
Read more...
Read more...
నెయ్యి తయారీ కేంద్రం పనులు పూర్తి చేయాలి
తిరుపతిలోని టిటిడి ఎస్వీ గోశాలలో నిర్మాణంలో ఉన్న నెయ్యి తయారీ కేంద్రం, సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ పనులను టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి…
Read more...
Read more...
పోటెత్తిన భక్తులు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
వేసవి రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొనడంతో భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎండ తీవ్రత…
Read more...
Read more...
తిరుపతి గంగమ్మకు వైభవంగా శ్రీవారి సారె
చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే ఈ జాతరలో అమ్మ వారికి టిటిడి తరఫున 2014 సంవత్సరం నుండి…
Read more...
Read more...
శ్రీ రవిశంకర్ గురూజీ ప్రపంచ మానవుడు : సీఎం
శ్రీ రవిశంకర్ గురూజీ ఆధ్యాత్మికతను బోధించే ఓ గురువు మాత్రమే కాదని, శాంతి సామరస్యాలను చాటి చెప్పే ప్రపంచ మానవుడు అని కొనియాడారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని…
Read more...
Read more...
జూన్ 6 నుండి శ్రీ వేణు గోపాల స్వామి బ్రహ్మోత్సవాలు
కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జూన్ 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ…
Read more...
Read more...
పచ్చదనంతో కళకళ లాడుతున్న తిరుమల క్షేత్రం
తిరుమల తిరుపతి దేవస్థానముల అటవీ శాఖ 1980 సంవత్సరం నుండి శేషాచల అరణ్య సంపదను పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తోంది. తూర్పు కనుమల్లో విస్తరించిన పవిత్ర శేషాచల పర్వత…
Read more...
Read more...
18న ఆగస్టు నెల దర్శన కోటా విడుదల
ఆగస్టు నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ…
Read more...
Read more...