Browsing Category

Devotional

Devotional

త‌ల్లిదండ్రుల‌ను గౌర‌వించ‌డం నిజమైన సంస్కారం

నిత్య జీవితంలో సత్యం, దయ, క్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకం అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో…
Read more...

శ్రీ‌వాణి నిధుల‌తో 5 వేల దేవాలయాల నిర్మాణం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సీఎం…
Read more...

భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు

ఇటీవల కాలంలో తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు, గ‌దులు ఇప్పిస్తామంటూ కొంద‌రు వ్య‌క్తులు సామాజిక మాధ్యమాల్లో భ‌క్తుల‌ను నమ్మబలికి మోస‌గించి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న విషయాలపై టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈమేర‌కు స‌ద‌రు నిందితులపై…
Read more...

28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 30 నుండి మే 02వ తేదీ వరకు భక్తి, వైభవాలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముందు ఏప్రిల్ 29న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. భక్తులు ఒక్కొక్కరు…
Read more...

జూలై నెల దర్శన కోటా విడుదల వివరాలు

శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ తీపి కబురు చెప్పింది. 2026 జూలై నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను…
Read more...

శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం నిందితుడు అరెస్ట్

తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనం కల్పిస్తామని సోషల్ మీడియా వేదికల ద్వారా అమాయక భక్తులను మోసం చేస్తున్న తమిళనాడు రాష్ట్రం లోని తిరువల్లూరు జిల్లాకు చెందిన సి. సెంథిల్ కుమార్ (47 సంవత్సరాలు) ను తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల…
Read more...

తిరుమలలో పారిశుద్ధ్యానికి టీటీడీ పెద్దపీట

తిరుమలలో భక్తుల ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు టీటీడీ పెద్ద పీట వేస్తోంది. రోజుకు సగటున 80 వేల నుండి 1 లక్ష మంది భక్తులు సందర్శిస్తున్న నేపథ్యంలో సుమారు 4.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ సమర్థంగా కొనసాగుతోంది.…
Read more...

వేద విజ్ఞాన పీఠం మహోన్నత ప్రస్థానం

భారతీయ సంస్కృతికి మూలాధారమైన వేద సంప్రదాయాల పరిరక్షణ, ప్రచారం మరియు ప్రోత్సాహంలో టీటీడీ అగ్రగామిగా నిలుస్తోంది. ఈ దిశగా తిరుమలలోని ధర్మగిరిలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం దేశంలోనే అత్యున్నత వేద విద్యా కేంద్రంగా వెలుగొందుతోంది.…
Read more...

మరింత జ‌న‌రంజ‌కంగా ఎస్వీబీసీ ప్రసారాలు

శ్రీవారి భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ప్రసారాలను విస్తరించనున్నట్లు టిటిడి జేఈవో (వైద్యం, విద్య), ఇంఛార్జి సీఈవో డా. ఎ. శరత్ స్ప‌ష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా…
Read more...

టీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లు

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. ప్ర‌తి నిత్యం 70 వేల మందికి పైగా భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకుంటారు. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల కోసం ప్ర‌త్యేకంగా…
Read more...