Breaking
- పవర్ లోకి రావడంలో టీడీపీ ఎన్నారైల కీలక పాత్ర
- సచివాలయానికి కొత్త స్థలం గుర్తింపు
- తిరుమలలో భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం
- 2027 మార్చి నాటికి పట్టాదారు పుస్తకాలు
- చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
- గణేష్ నిమజ్జనానికి హైడ్రా భగీరథ ప్రయత్నం
- నేటి నుంచి ఆర్టీఐపై జాతీయ సదస్సు
- నిజాయితీకి నిలువుటద్దం సీఎం చంద్రబాబు
- వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : జగన్
- స్పీకర్ పై ఎమ్మెల్సీల కామెంట్స్ దారుణం
Browsing Category
Devotional
Devotional
PM Modi Dhillon : ఆర్ఎస్ఎస్బీ చీఫ్ ధిల్లాన్ తో మోదీ భేటి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ లో ప్రసిద్ది చెందిన రాధా సోమి సత్సంగ్ బియాస్ (ఆర్ఎస్ఎస్బీ) ని సందర్శించారు. ఈ సందర్బంగా శనివారం ఆర్ఎస్ఎస్బీ చీఫ్ ధిల్లాన్ తో భేటీ అయ్యారు. అంతకు ముందు ప్రధాన మంత్రి హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల…
Read more...
Read more...
TTD EO : శ్రీవారి బ్రేక్ దర్శనంలో కీలక మార్పు – ఈవో
రోజు రోజుకు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారిని దర్శించుకునే సమయం మరింత పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేసినా వసతి సౌకర్యాలు సరి పోవడం లేదు. మరో…
Read more...
Read more...
Bandi Sanjay : యాదగిరిగుట్టలో ‘బండి’ ప్రమాణం
భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తమ పార్టీపై లేని పోని ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టారు. తాము ఒక్క పైసా ఎవరికీ ఇవ్వలేదని,…
Read more...
Read more...
TTD EO : సర్వ దర్శనం టోకెన్లు జారీ – ఈవో
శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తుల రాక భారీగా పెరిగింది. ఇక సెలవు రోజులు వస్తే చాలా భారీ ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఒక్కోసారి…
Read more...
Read more...
Ayodhya Ram Mandir : 2024 నాటికి రామాలయం రెడీ
శ్రీరాముడు జన్మించినట్లుగా భావిస్తున్న అయోధ్య లోని రామాలయం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో దీనిని నిర్మిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన మంత్రిగా కొలువు తీరిన నరేంద్ర మోదీ హయాంలో పూర్తి అయ్యేలా…
Read more...
Read more...
TTD : భక్తులకు సర్వదర్శనం ప్రారంభం
సూర్యగ్రహణం దెబ్బకు దేశంలోని ఆలయాలన్నీ మూసుకున్నాయి. విశిష్ట పూజలు చేసిన అనంతరం ఆలయాలలో తిరిగి భక్తులకు దర్శనం కల్పించే పనిలో పడ్డాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను కలిగిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని సూర్య…
Read more...
Read more...
Lingayat Seer Suicide : కంచుగల్ మఠంలో ‘స్వామి’ సూసైడ్
కర్ణాటక రాష్ట్రంలో వరుసగా మఠాలకు సంబంధించి ఆత్మహత్యలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా కంచుగల్ బందె మఠానికి చెందిన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవలింగ స్వామి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మృత దేహం వద్ద రెండు…
Read more...
Read more...
AP Temples Effect : ఆలయాలపై సూర్యగ్రహణం ఎఫెక్ట్
సూర్య గ్రహణం రానుండడంతో ఇరు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలను మూసి వేయనున్నారు. పండితుల సూచనల మేరకు ముందస్తుగా దర్శనాలు బంద్ చేశారు. భక్తులు ఎవరూ రావద్దని కోరారు. ప్రతి రోజూ వేలాది మంది…
Read more...
Read more...
PM Modi : అయోధ్య అద్భుతం ‘మోదీ’ దీపోత్సవం
భారత దేశ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచేవి పండుగలు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. దేశ చరిత్రలో ఆధ్యాత్మికతకు కొత్త సొబగులు అద్దే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం…
Read more...
Read more...
RSS Leader Indresh Kumar : దర్గాను దర్శించిన ఆర్ఎస్ఎస్ నేత
దేశంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి దాకా ముస్లింలు బీజేపీని అనుమానంగా చూశారు. కానీ గత కొంత కాలంగా ఉగ్రవాదులను ఏరి పారేస్తుండడంతో చాలా మంది ముస్లిం సంఘాలు, పెద్దలు, దర్గాల పూజారులు తమ వైఖరిని మార్చుకున్నారు.…
Read more...
Read more...