Breaking
- పవర్ లోకి రావడంలో టీడీపీ ఎన్నారైల కీలక పాత్ర
- సచివాలయానికి కొత్త స్థలం గుర్తింపు
- తిరుమలలో భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం
- 2027 మార్చి నాటికి పట్టాదారు పుస్తకాలు
- చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
- గణేష్ నిమజ్జనానికి హైడ్రా భగీరథ ప్రయత్నం
- నేటి నుంచి ఆర్టీఐపై జాతీయ సదస్సు
- నిజాయితీకి నిలువుటద్దం సీఎం చంద్రబాబు
- వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : జగన్
- స్పీకర్ పై ఎమ్మెల్సీల కామెంట్స్ దారుణం
Browsing Category
Devotional
Devotional
Tirumala Updates : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉన్నది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోప తండాలుగా వస్తూనే ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు…
Read more...
Read more...
Rahul Gandhi : స్వామి ఆశీర్వాదం రాహుల్ సంతోషం
భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీకి అపూర్వమైన రీతిలో ఆదరణ చూరగొంటోంది. తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి ప్రారంభించిన ఈ యాత్రలో యువ నాయకుడికి అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పూర్తి…
Read more...
Read more...
PM Modi : పుణ్య స్థలాలను నిర్లక్ష్యం చేశారు – మోదీ
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి గత ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా దేశంలోని దర్శనీయ, ప్రార్థనా, పూజా స్థలాలు, దేవాలయాలను నిర్లక్ష్యం చేశారంటూ ఆరోపించారు. తాము…
Read more...
Read more...
Kiren Rijiju : బాగేశ్వర్ గుడిని సందర్శించిన రిజిజు
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు శుక్రవారం అస్సాంలోని బొంగైగావ్ లో కొలువు తీరిన బాగేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. ఆయనకు ఆలయం వద్ద స్థానికులు స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా బాగేశ్వర్ గుడికి…
Read more...
Read more...
PM Modi : కేదార్నాథ్ ఆలయంలో మోదీ పూజలు
ఉత్తరాఖండ్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు చేశారు. పూజారులు ప్రధానికి ఆశీర్వచనాలు అందజేశారు. ఇందులో భాగంగా గౌరీకుండ -…
Read more...
Read more...
TTD Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు శ్రీవేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మల దర్శనం చేసుకునేందుకు గాను టికెట్లను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే…
Read more...
Read more...
Deepavali Holiday : దీపావళి సెలవు రోజు 25 కాదు 24
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే దీపావళి పండుగ ఎప్పుడు జరుపు కోవాలనే దానిపై తెలుగు వారు డైలమాలో పడ్డారు. ఎవరికి తోచిన మేరకు వారు చేసుకుంటున్నారు. మరికొందరు దీపావళిని ఇతర తేదీలలో జరుపుకుంటున్నారు. ఇదిలా…
Read more...
Read more...
Murugha Mutt Seer : మురుగ మఠాధిపతి శివమూర్తిపై మరో కేసు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని మురుగ మఠం మఠాధిపతి శివమూర్తి శరణారావుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. విచారణ నిమిత్తం కస్టడీకి తరలించారు. ఇదిలా ఉండగా బాలికలపై లైంగిక వేధింపులకు…
Read more...
Read more...
Rahul Gandhi : లక్ష్మమ్మ గుడిలో రాహుల్ గాంధీ పూజలు
కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆదోనిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి అడుగడుగునా ప్రజల నుంచి పెద్ద…
Read more...
Read more...
Gyanvapi Case : యథాతథంగా భద్ర పర్చాల్సిందే – కోర్టు
యూపీ లోని జ్ఞాన్ వాపి కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. శివ లింగంపై కార్బన్ డేటింగ్ కోరుతూ చేసిన అభ్యర్థనకు సంబంధించిన పిటిషన్ ను వారణాసి కోర్టు తిరస్కరించింది. మసీదు పక్కన శివ లింగం ఉందా లేదా అన్న దానిపై కోర్టు…
Read more...
Read more...