Breaking
- ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ అద్భుతం
- గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు హోటళ్లు, క్యాసినోల కోసమే
- అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ చీఫ్
- టీమిండియా టి20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..?
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
Browsing Category
Culture
Culture
శ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో మార్పులు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ( టీటీడీ) శ్రీవాణి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. గతంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించింది. ఈ నుంచి భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కు రూ.10వేలు విరాళంతోపాటు, వీఐపీ…
Read more...
Read more...
రేపే ఒంటిమిట్టలో కోదండ రాముడికి పట్టు వస్త్రాలు
నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో సీఎం పాల్గొనున్నారు. మొదట నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో…
Read more...
Read more...
శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించాలి
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఒంటిమిట్టలోని టీటీడీ సమావేశ మందిరంలో కీలక సమావేశం…
Read more...
Read more...
వైభవోపేతం శ్రీ కోదండ రాముని తెప్పోత్సవం
తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి వారి తెప్పోత్సవాలు శ్రీ రామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై ఐదు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. విశేష సంఖ్యలో…
Read more...
Read more...
శ్రీ సీతా రాముల కల్యాణానికి శ్రీవారి లడ్డూలు సిద్ధం
టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 01వ తారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతా రాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అందించేందుకు 85 వేల తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 1లో…
Read more...
Read more...
వటపత్రశాయి అలంకారంలో జనహిత రాముడు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడో రోజు ఆదివారం స్వామివారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.ఉదయం 7.30 గంటలకు స్వామివారి…
Read more...
Read more...
శేష వాహనంపై రఘు రాముడు దివ్య దర్శనం
ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజు రాత్రి శేషవాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఈ వాహ నసేవను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో…
Read more...
Read more...
రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి శోభా యాత్ర
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి పర్వదినం సందర్బంగా శుక్రవారం శోభాయాత్ర ధూల్పేటలో ఘనంగా ప్రారంభం అయ్యింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి, శివారు ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు ఈ యాత్రలో పాల్గొనడానికి…
Read more...
Read more...
ఏఐ సాయంతో తిరుమలలో పెరిగిన దర్శనాలు
ఏఐ టెక్నాలజీ వినియోగించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సోమవారం ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. ఏఐ టెక్నాలజీ వినియోగించడంతో అన్నింటా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. దీనికి…
Read more...
Read more...
మార్చి 30 నుండి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 01 తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు…
Read more...
Read more...