Breaking
- ముగిసిన ఫుట్బాల్ దిగ్గజాల శకం
- నీట్ వ్యవహారంపై కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై
- బీజేపీ మూకల దాడి పిరికిపంద చర్య : షర్మిలా రెడ్డి
- ఏపీ సర్కార్ కు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్
- రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు : ఎస్. సవిత
- విద్యార్థులపై లాఠీఛార్జ్ను తప్పుబట్టిన శశి థరూర్
- నాలుగేళ్ల ఒప్పందంపై ఫిల్ ఫోడెన్ సంతకం
- వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్లేయర్ : హర్భజన్ సింగ్
- పొగాకు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు
- ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు
Browsing Category
Culture
Culture
18న ఆగస్టు నెల దర్శన కోటా విడుదల
ఆగస్టు నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ…
Read more...
Read more...
శ్రీవాణి టికెట్లు, టీటీడీ ఐటీ వ్యవస్థపై ఆరోపణలు అబద్దం
భక్తులకు టీటీడీ వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా శ్రీవాణి ఆన్ లైన్ విధానాన్ని ఈ క్రింది విధంగా అమలు చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు ఈవో ముద్దాడ రవిచంద్ర. టీసీఎస్ సహకారంతో 2019 మే నెలలో మొదలుపెట్టిన ఆన్ లైన్ శ్రీవాణి టికెట్…
Read more...
Read more...
వైభవంగా శ్రీ గోవింద రాజస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించాలని టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…
Read more...
Read more...
తిరుపతిలో భక్తులకు టీటీడీ వసతి సౌకర్యాలు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కునేందుకు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం, వైద్య తదితర సౌకర్యాలను టిటిడి…
Read more...
Read more...
ప్రధాని మోదీ వాడుతున్న ఫ్లైట్ ను అమ్మేయాలి
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత దేశ ప్రజలను ఉద్దేశించి బంగారం కొనుగోలు చేయొద్దని, ఇంటి నుండి పని చేయాలని , పొదుపు పాటించాలని, విద్యుత్ ఆదా చేయాలని సూచించడం సంచలంగా మారింది. ప్రధానిగా ఒకరికి చెప్పే ముందు నువ్వు…
Read more...
Read more...
23 నుండి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు
కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వెలసిన శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మే 22వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. భక్తజనుల గోవింద నామస్మరణల…
Read more...
Read more...
సమతా మూర్తి కేంద్రంలో మొబైల్ ఫోన్లకు ఓకే
రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ లో కొలువు తీరిన సమతామూర్తి కేంద్రం నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా సమతా మూర్తి (స్టాచ్యూ…
Read more...
Read more...
ఆగస్టు నెల తిరుమల దర్శన కోటా విడుదల
ఆగస్టు నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ…
Read more...
Read more...
గో సంరక్షణలో మనందరి బాధ్యత : ఏఈవో చౌదరి
గోమాత సంరక్షణ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సేవ అని, గోసంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు. టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ నెహ్రూ ఫౌండేషన్ , శ్రీనివాస సేవా ట్రస్ట్…
Read more...
Read more...
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వసంతోత్సవాలు
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు అపూర్వ వైభవంగా నిర్వహించిన వసంతోత్సవాలు భక్తి జనసంద్రంలో ఘనంగా ముగిశాయి. వేద ఘోషాలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామ స్మరణల మధ్య ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది.…
Read more...
Read more...