Breaking
- మెగా డీఎస్సీ కాదు అది దగా డీఎస్సీ : జగన్ రెడ్డి
- పవర్ లోకి రావడంలో టీడీపీ ఎన్నారైల కీలక పాత్ర
- సచివాలయానికి కొత్త స్థలం గుర్తింపు
- తిరుమలలో భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం
- 2027 మార్చి నాటికి పట్టాదారు పుస్తకాలు
- చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
- గణేష్ నిమజ్జనానికి హైడ్రా భగీరథ ప్రయత్నం
- నేటి నుంచి ఆర్టీఐపై జాతీయ సదస్సు
- నిజాయితీకి నిలువుటద్దం సీఎం చంద్రబాబు
- వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : జగన్
Browsing Category
Devotional
Devotional
Medaram Jatara : ఆదివాసీ ఉత్సవం మేడారం జనసంద్రం
ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగా, మహా కుంభ మేళాగా భావించే మేడారం జాతర ప్రారంభమైంది. ఎక్కడ చూసినా జనమే తండోప తండాలుగా తరలి వస్తూనే ఉన్నారు.
ఇవాల్టి నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. సమ్మక్క సారలమ్మలు…
Read more...
Read more...
Modi : గురు రవిదాస్ భక్తి మార్గం శిరోధార్యం
ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా భావించే రవిదాస్ జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఢిల్లీలోని రవిదాస్ దేవాలయంలో ప్రార్థనలు చేశారు. భక్తులతో కలిసి భజనలు చేశారు.
ఇదిలా ఉండగా రవిదాస్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు…
Read more...
Read more...
Statue Of Equality : ఆధ్యాత్మిక క్షేత్రంగా సమతా కేంద్రం
జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలోని శ్రీరామనగరం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి సమతా కేంద్రం ఇక నుంచి ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లనుంది.
దేశ నలుమూలల నుంచి శ్రీ భగవద్…
Read more...
Read more...
Ramanujacharya Swamy : సమతామూర్తి నిత్య స్పూర్తి
సమతామూర్తి అందించిన స్పూర్తి కలకాలం కొనసాగాలని పిలుపునిచ్చారు జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి. పదమూడు రోజుల పాటు నిర్వహించిన సమతామూర్తి సహస్రాబ్ది మహోత్సవాలు ముగిశాయి.
ఈనెల 2 నుంచి 14 దాకా…
Read more...
Read more...
Statue Of Equality : ఆధ్యాత్మిక వైభవం సమతా కేంద్రం
హైదరాబాద్ ముచ్చింతల్ లో పదమూడు రోజుల పాటు కొనసాగిన సహస్రాబ్ది మహోత్సవాలు ముగిశాయి. ఇదిలా ఉండగా ఆఖరి రోజు 14న జరగాల్సిన శాంతి కళ్యాణం ను ఈనెల 19న నిర్వహించాలని నిర్ణయించారు.
ఈనెల 2న ప్రారంభమైన సమతామూర్తి ఉత్సవాలు…
Read more...
Read more...
Medaram Jatara RTC : మేడారం జాతర కోసం 3,845 బస్సులు
ఆసియా లోనే అతి పెద్ద జన జాతరగా ప్రసిద్ది చెందిన మేడారం జాతర ప్రారంభానికి సిద్దమైంది. ఇప్పటికే లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొలువు తీరిన మేడారం ఇప్పుడు జనసంద్రమైంది.
ఇసుక వేస్తే రాలనంత జనంతో…
Read more...
Read more...
Medaram Jatara : మేడారం జాతరకు సర్వం సిద్దం
ఆసియా ఖండంలోనే అతి పెద్ద కుంభ మేళాగా వినుతికెక్కిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సాగేందుకు సిద్దమైంది. ఓ వైపు కరోనా ముప్పు ముంచి ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవ భారీ మేళాను నిర్వహించాలని నిర్ణయించింది.
మేడారం జాతరకు 2…
Read more...
Read more...
Statue Of Equality : ముగిసిన సంబురం భక్తుల ఆనందం
హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతామూర్తి సహస్రాబ్ది మహోత్సవాలు ముగిశాయి . ఈనెల 2న ప్రారంభమైన ఉత్సవాలు 14తో ముగిశాయి. 13 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి.
నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కొనసాగాయి. రూ. 1000…
Read more...
Read more...
Medaram Jatara : మేడారం కోసం నిధులు మంజూరు
ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో వసతి సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేసింది కేంద్రం. ఈ మేరకు రూ. 2.50 కొట్లు విడుదల చేసింది.
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ , పర్యాటక మంత్రిత్వ శాఖల…
Read more...
Read more...
TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త
శ్రీవారి భక్తులకు తీపి కబరు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం - టీటీడీ. కరోనా కారణంగా ఆన్ లైన్ లో టోకెన్లు జారీ చేస్తూ వచ్చింది. గతంలో ఆఫ్ లైన్ లో కూడా టోకెన్లు జారీ చేసింది.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి…
Read more...
Read more...